కేసీఆర్ తీపి కబురుపై ఉత్తమ్ కామెంట్
త్వరలోనే రైతులకి తీపి కబురు చెబుతాం. అది దేశానికి సప్రైజ్ ఇచ్చేలా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. దీంతో.. సీఎం కేసీఆర్ చెప్పబోయే తీపి కబురు కోసం తెలంగాణ
Read moreత్వరలోనే రైతులకి తీపి కబురు చెబుతాం. అది దేశానికి సప్రైజ్ ఇచ్చేలా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. దీంతో.. సీఎం కేసీఆర్ చెప్పబోయే తీపి కబురు కోసం తెలంగాణ
Read moreలాక్డౌన్ టైమ్ లో రైతులకి ఎలాంటి కష్టం కలుగకుండా జాగ్రత్తపడింది తెలంగాణ ప్రభుత్వం. పండిన పంటని మొత్తం కొనుగోలు చేస్తాం. ఆఖరి గింజవరకు కొనుగోలు చేస్తామని సీఎం
Read moreకొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయ్. గోదావరి జలాలని తెలంగాణ బీడు భూములని తడుపుతానని మాటిచ్చిన సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మర్కూక్ పంప్ హౌస్ ను
Read moreకొండ పోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జలాశయాన్ని ఉదయం 11.30 గంటల సమయంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కొండ
Read moreతెలంగాణలో కొండంత సంబరం జరుగుతోంది. మరికొద్ది సేపట్లో కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ ఉదయం తీగుల్ నర్సాపూర్ చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు.. కొండపోచమ్మ
Read moreదేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ నెం.1 అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. సీఎం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో
Read moreతెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్. వారికి మే నెల పూర్తి వేతనం అందనుంది. కరోనా ఎఫెక్ట్ తో మార్చి, ఏప్రిల్ నెలల జీతాల్లో ప్రభుత్వం కోత
Read moreతెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 58కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి
Read moreకరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ప్రభుత్వం కంటే మిన్నగా కరోనాని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో
Read moreతెలంగాణలో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 71 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. 120 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. కరోనాతో ఈరోజు
Read more