జగన్ ఇప్పటికీ మిత్రుడే : కేసీఆర్

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్ల లొల్లి మొదలైన సంగతి తెలిసిందే. పోతిరెడ్డి పాడు నుంచి ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని తోడుకొనేందుకు ఏపీ ప్రభుత్వం 203జీవోను విడుదల

Read more

కేంద్ర ప్యాకేజీలపై కేసీఆర్ ఫైర్

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయంలో కేంద్రం నుంచి సరైన ఆర్థిక సాయం రాకపోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం కట్టుకునే అప్పులకి కేంద్రం షరతులేంటీ ? అని

Read more

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకొస్తే.. ఓ ధైర్ఘ్యం. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. మే 31 వరకు తెలంగాణలోనూ లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో నాల్గో

Read more

203జీవోని రద్దు చేయాలి

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203జీవోని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజూ 3టీఎంసీల నీటిని తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవోనుని జారీ

Read more

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక !

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం అర్థరాత్రి అస్వస్థతకి గురయ్యారు. అర్థరాత్రి 12గంటల సమయంలో ఆమెకి ఛాతిలో నొప్పిరావడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి

Read more

జగన్-కేసీఆర్ కుమ్మక్కయ్యారు

తెలుగు రాష్టాల మధ్య నీళ్ల లొల్లి మొదలైన సంగతి తెలిసిందే. ప్రతిరోజు 3 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం జీవోనుని జారీ చేసిన సంగతి

Read more

అనారోగ్యంపై కేటీఆర్ వివరణ

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ సుస్తుగా ఉన్నట్టు కనిపించారు. జలుబు చేసినట్టు అనిపించింది. ఇది గమనించిన ఆయన

Read more

ప్రధానికి సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఏంటంటే ?

ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో మాట్లాదారు. ప్రధాని పలు విలువైన

Read more

దోమలపై యుద్ధం ప్రకటించిన కేటీఆర్

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా ఫీవర్ లో ఉంది. దాన్నుంచి ఎప్పుడు బయటపడతామో చెప్పలేని పరిస్థితి. కరోనాని పూర్తిగా అంతం చేసేందుకు ఇంకా వాక్సిన్ రాలేదు. ఈ నేపథ్యంలో కరోనాతో కలిసి జీవించాల్సిన

Read more

తెలంగాణలో 33 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ విజృంభిస్తోంది. శనివారం 31 కేసులు నమోదు కాగా, తాజాగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 26 జీహెచ్ ఎంసీ

Read more