ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ

దేశంలో ఈ నెల 3తో లాక్‌డౌన్ ముగియనుంది. తెలంగాణలో మాత్రం ఈ నెల 7వరకు కొనసాగనుంది. మరీ.. మే 7 తర్వాతనైనా రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేస్తారా ? అన్నది తెలియాల్సి

Read more

తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే !

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 3 (మే3) వరకు ‌లాక్‌డౌన్‌ కొనసాగనుంది. తెలంగాణలో మాత్రం మరో నాలుగు రోజులు అదనంగా

Read more

మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

మే1-ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ సందర్భంగా కార్మికులకి గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతి నిర్మాణంలో, నాగరికత

Read more

తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కొద్దిరోజులుగా కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. ప్రతిరోజు పదిలోపే కొత్త కేసులు నమోదవుతుండటం.. అవి కూడా జీహెచ్ ఎంసీ పరిధిలోనే కావడంతో తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినట్టు

Read more

కరోనాపై భాజాపా అనుమానాలు నిజమేనా ?

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత నాలుగు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. సోమవారం 2, మంగళవారం 6, బుధవారం 2 మాత్రమే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో.. తెలంగాణలో

Read more

తెలంగాణలో కరోనా కొత్త కేసులు 7 మాత్రమే

తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వస్తోంది. రోజురోజూకి కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈరోజు కొత్తగా 7 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో

Read more

ఇర్పాన్ ఖాన్ మృతి పట్ల కేటీఆర్ సంతాపం

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. గతంలో చికిత్స కూడా చేయించుకున్నారు. కాస్త కోలుకొని ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలోనూ

Read more

జెండా ఎగరువేసిన సీఎం కేసీఆర్

గులాబీ జెండా చేతపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు మన కేసీఆర్. సుదీర్ఘంగా చేసిన ఉద్యమ ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయింది. ఒకప్పుడు చీదరింపులకి

Read more

ఘనంగా గులాబీ జెండా పుట్టినరోజు పండగ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే లక్ష్యంగా పుట్టిన గులాబీ జెండా 20వ పుట్టినరోజు నేడు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవీర్భావ దినోత్సవం నేడు. ఈ పండగనే తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. కరోనా

Read more

రక్తదానం చేసిన కేటీఆర్

తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. పార్టీ శ్రేణులు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజులపాటు కొనసాగించాలని కోరారు. పార్టీ ఆవిర్భావ

Read more