ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయించింది. బుధవారం వరకు తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది.
Read moreకరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయించింది. బుధవారం వరకు తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది.
Read moreబుధవారం వరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3 మాత్రమే. తెల్లారేసరికి ఆ సంఖ్య 13కి చేరింది. కరీంనగర్ 8 మందికి కరోనా పాజిటివ్ తేలింది. వీళ్లంతా
Read moreకేకే, సురేష్రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పోటీ లేక పోవడంతో కేశవరావు, సురేష్రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవమైనట్టు తెలిపింది. రాజ్యసభ ఎన్నికల్లో
Read moreమనిషి ప్రాణం ముఖ్యం. నిర్లక్ష్యం వద్దు.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మంత్రి ఈటెల రాజేందర్. కరోనాపై ఈటెల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఒక్కరికి కూడా
Read moreసీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత గతంలో కేంద్రం మంత్రి కావాలని ఆశపడింది. టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరిన కవితకి మంత్రి పదవి ఖాయం అనే ప్రచారం
Read moreకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ దందాలు ఒకొక్కటిగా వెలుగులోని వస్తున్నాయి. ఉప్పల్ లోనూ రేవంత్ రెడ్డికి విలువైన భూములున్నాయట. అయితే వాటిని ఎన్నికల అఫిడవిట్ లో
Read moreతెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులైన సంగతి తెలిసిందే. సంజయ్ ఎంపిక వెనక ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. గ్రేటర్ హైదరాబాద్
Read moreతెలంగాణలో కరోనా కట్టడికి అవసరమైతే రూ. 100కోట్లు కాదు.. రూ. 500కోట్లైనా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే కరోనా కట్టడికోసం
Read moreకరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. సుదీర్ఘంగా చర్చించిన సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31 వరకు అన్ని
Read moreమల్కాగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చీప్ పాలిటిక్స్ చేశాడని విమర్శించారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి. డ్రోన్ కేసులో అరెస్టైన రేవంత్
Read more