ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు !

తెలంగాణ ఆర్టీసీని పూర్తి ప్రైవేటీకరణ చేసే దిశగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తిరిగి ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్

Read more

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే పైకొస్తాం : కేటీఆర్

ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే పైకొస్తాం అన్నారు మంత్రి కేటీఆర్. గురువారం హైదరాబాద్‌లో సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్… గిరిజన

Read more

ఆర్టీసీపై కేంద్రం మాట.. ఏంటంటే ?

తెలంగాణ ఆర్టీసీ వ్యవహారం థ్రిల్లర్ సినిమాలా అన్యూహ్య మలుపులు తిరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందుకు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ (నవంబర్ 5)

Read more

ఆర్టీసీపై ప్రభుత్వ లెక్కలు తప్పాయ్.. హైకోర్టు చివాట్లు మిగిలాయ్ !

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు. కార్మికులు తిరిగి విధుల్లో చేరండని స్వయంగా సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ (నవంబర్ 5)

Read more

డెడ్ లైన్ ముగిసింది.. కేసీఆర్ రియక్షన్ ఏంటీ ?

‘నవంబర్ 5 అర్థరాత్రి’ డెడ్ లైన్ ముగిసింది. ఈలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలి. లేదంటే వారి ఉద్యోగాలు పోయినట్టే. అసలు తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్టే.

Read more

ఆర్టీసీ కార్మికుల వెనక బీజేపీ.. !?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అదరడం లేదు. బెదరడం లేడు. విధుల్లో చేరండి.. ఈ నెల 5 అర్థరాత్రి వరకు డెడ్ లైన్ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్

Read more

రేవంత్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఎందుకు? నిలదీసిన వీహెచ్ !

కాంగ్రెస్ లో కాలులాగే నేతలే ఎక్కువ. ఇందులో సిద్ధహస్తుడు సీనియర్ నేత వి. హనుమంతరావు. ఆయనిప్పుడు పార్టీలో సీనియర్లకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం

Read more

తహసీల్దార్ దారుణ హత్య వెనక పొలిటికల్ కోణం ?

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య అందరిని కలచి వేస్తోంది. ఇంతకీ హంతకుడు కూర సురేష్ ఇంత దారుణానికి పాల్పడటం వెనక అసలు కారణలేంటీ ?

Read more

కత్తులతో దాడి చేసుకున్న తెరాస-కాంగ్రెస్ వర్గీయులు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకొంది. తెరాస, కాంగ్రెస్ వర్గీయుల కర్రలు, కత్తులతో దాడులుచేసుకొన్నారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి

Read more

బీజేపీలో చేరిన మోత్కుపల్లి

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మోత్కుపల్లికి కాషాయ కండువా కప్పి

Read more