సభలో కన్నీరు పెట్టుకొన్న గొంగిడి సునీత

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభలో ఆలేరు తెరాస ఎమ్మెల్యే గొంగడి సునీత కన్నీళ్లు పెట్టుకొన్నారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో  కిడ్నీ రోగుల అంశంపై సభ్యులు

Read more

పాపం.. కిషన్ రెడ్డికి ఇల్లు కూడా లేదు !

తెలంగాణ భాజాపా సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి ఈసారి అదృష్టం కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా ఓడినా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా

Read more

కొత్త అసెంబ్లీ నిర్మాణంపై సుప్రీంకు కేసీఆర్ ?

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొత్త అసెంబ్లీ భవనాలని అద్భుతంగా నిర్మించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఎంచుకొన్న ఎర్రమంజిల్ భవనాలని కూల్చేందుకు న్యాయ సమస్యలు తలెత్తిన సంగతి

Read more

ఒక్కో సింగరేణి కార్మికుడికి లక్ష దసరా బోనస్

సింగరేణి కార్మికులకి సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. దసరా కానుకగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1,00,899 బోనస్ చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. 2017-18లో లాభాల్లో కార్మికులకు 27 శాతం

Read more

ఏడు పద్దులకి ఆమోదం

తెలంగాణ శాసనసభలో బుధవారం మొత్తం ఏడు పద్దులకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ, రవాణా, వ్యవసాయం, హోంశాఖ, పశుసంవర్థక, ఎక్సైజ్, పౌర సరఫరాలశాఖల పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా శాఖలపై

Read more

కాంగ్రెస్’కు ఈటెల కౌంటర్

మంత్రి ఈటెల కారణంగా కాంగ్రెస్ కు తెరాసని విమర్శించే అవకాశం దొరికొంది. ఇటీవల తెరాసపై ఈటెల అసమ్మతి స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. గులాభి జెండాకు అసలైన

Read more

కాళేశ్వరం ఓ అద్భుతం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. బడ్జెట్’పై సాధారణ చర్చని మస్లిజ్ పక్షనేత అక్భరుద్దీన్ ప్రారంభించారు. కాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నారు. రాష్ట్రానికి

Read more

కోదండరాం రీ-ఎంట్రీ !

తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌ రీ-ఎంట్రీ ఇచ్చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం

Read more

ప్రగతి భవన్ లో శునకం మృతి.. డాక్టర్ పై కేసు !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ లో ఓ శునకం జ్వరంతో మృతి చెందింది. 11 నెలల హస్కీ అనే కుక్క ఈనెల 10వతేదీ సాయంత్రం వరకు బాగానే ఆడింది.

Read more

జిగిత్యాలలో మంత్రులకి చేధు అనుభవం

తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ కు జగిత్యాలలో చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు జగిత్యాలలోని  హిమ్మత్ రావు పేటకు వెళుతుండగా, వీరి కాన్వాయ్ ని రాంసాగర్

Read more