కేంద్ర‌మంత్రి స్మృతీ ఇరానీని క‌లిసిన మంత్రి కేటీఆర్.

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని క‌లిసారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను ఆయ‌న‌ కేంద్రమంత్రికి వివరించారు. చేనేత

Read more

బీజేపీ ఛ‌లో ప్ర‌గ‌తి భ‌వ‌న్..! నేత‌ల అరెస్టు …!!

పరిపూర్ణనంద స్వామి పై నగర బహిష్కరణ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిజేపి ఛలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చింది. బిజేపి ఆఫీసు నుండి ప్రగతి

Read more

ర‌సాభాస‌గా కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ స్థాయి స‌మీక్ష‌లు..!!

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో త‌ర‌చూ గ్రూపు త‌గాదాలు జ‌రుగుతుంటాయి. అది స‌హ‌జ‌మే అంటారు తెలిసిన‌వారంతా. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఈ అంత‌ర్గ‌త

Read more

బహిష్కరణ నిర్ణయాన్ని సమర్థించుకొన్న కేసీఆర్

రాముడు, రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, ఆయన వ్యాఖ్యలకు నిరసన పాదయాత్రకు రెడీ అయిన స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు

Read more

ఉత్త‌మ్ చ‌దువ‌కున్న అజ్ఞాని..! జానారెడ్డి సౌండ్ లేని నేత‌..!!

టీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌ల్లో ప‌దును పెంచారు. కాంగ్రెస్ ప్ర‌ధాన నేత‌లే టార్గెట్ గా విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత

Read more

కేంద్రంలో టీడీపీకి టీఆర్ఎస్ సపోర్టు

తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీడీపీ, టీఆర్ఎస్’లు ఒకదానికొకటి సాయం చేసుకొనేలా కనబడుతున్నాయి. కేంద్రంపై టీడీపీ చేయనున్న పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. విభజన

Read more

కేసీఆర్’ని కాదని కేటీఆర్…

మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్.. ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై వెంటనే స్పందిస్తుంటారు. ఆయా సమస్యలపై అధికారులకి

Read more

తెచ్చిన వారు..! ఇచ్చిన వారు..!! మ‌ద్ద‌తిచ్చిన వారు..!!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంద సీట్ల‌కు పైగా మావేనంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ.. రాబోయేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేనంటూ ఢంకా భ‌జాయించి చెబుతోంది కాంగ్రెస్.. ఇక తెలంగాణ‌లో ఒంటరిగానే పోటీ

Read more

టీ-బీజేపీకి పిచ్చ క్లారిటీ వచ్చింది

తెలంగాణ బీజేపీ నేతలకు ఇన్నాళ్లకు ఓ క్లారిటీ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు భాజాపా సంపూర్ణ మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, ఆ క్రెడిట్ ని

Read more

రామోజీ, సైనా నెహ్వాల్ ను క‌లిసిన అమిత్ షా..!!

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షులు ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావు, బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను క‌లిసారు. బీజేపీ నేత‌ల‌తో పార్టీ

Read more