మా మధ్య అభిప్రాయ భేదాలు లేవు…
స్టేషన్ ఘన్పూర్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్ని జన్మలెత్తినా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.
Read moreస్టేషన్ ఘన్పూర్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎన్ని జన్మలెత్తినా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ విజయవాడ ఎయిర్ పోర్టు చేరుకున్నప్పటి నుంచి దర్శనం, పూజలు, హైదరాబాద్
Read moreవిజయవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీర్ ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం స్థానిక నేతలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు
Read moreజోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 29న సిఎం కెసిఆర్ పర్యటించనున్నారు. గద్వాలలో భారీ బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఐజ రోడ్డులోని బహిరంగ సభా
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకొన్నాడు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి
Read moreక్రమశిక్షణ గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఏ పార్టీలో ఉన్న ఓ పద్ధతి ప్రకారం ఉంటానని రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ అన్నారు. తనపై ఆరోపణలు
Read moreతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడకు వెళుతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుతూ కేసీఆర్
Read moreమంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధానిని కలుసుకున్న గ్రూపు ఫొటో కూడా పోస్ట్ చేశారు.
Read moreనిజామాబాద్ టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ మొదలైంది.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ వ్యవహారం జిల్లా టీఆర్ఎస్ లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే
Read moreమాటలతో మంత్రముగ్దుల్ని చేయడంలో సీఎం కేసీఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు ఎంపీ కవిత. ఎక్కడికెళ్లినా, ఏ సభలో మాట్లాడినా అందరికీ అర్థమయ్యేలా హితబోధ చేసి కార్యకర్తలను ఉత్తేజపరచడంలో ఆమెకు
Read more