ఫెడ‌ర‌ల్ ఫ్రంట్… ఫ్రెండ్లీ ఫ్రంట్ అవుతోందా…!?

అయితే కాంగ్రెస్..లేక‌పోతే బీజేపీలేనా దేశాన్ని పాలించేది.. దేశ రాజ‌కీయాల్లో మార్పు రావాలి.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయం కావాలని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో దేశరాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతామంటూ ప్ర‌క‌టించారు సీఎం

Read more

బీజేపీ చేతిలో శిఖండిలా మారిన కేసీఆర్..!!

రాష్ట్ర విభ‌జ‌న హామీల‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంద‌ని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌శ్నించారు. బీజేపీ వ్యతిరేఖ శ‌క్తుల కూటమి పేరుతో కేసీఆర్

Read more

ఏడు అంశాల‌ను ప్ర‌స్తావించిన సీఎం కేసీఆర్..

నాలుగ‌వ‌ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడు అంశాల‌ను ప్ర‌స్తావించారు.తెలంగాణ‌లో 98 శాతం మంది చిన్న సన్న కారు రైతులు

Read more

అర‌వింద్ కేజ్రీవాల్ ఒక న‌క్స‌లైట్..!!

వ‌రుస భేటీల‌తో ఢిల్లీలో రాజ‌కీయాలు వేడెక్కుతున్న నేప‌థ్యంలో తాగాగా బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్యం సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శ‌నివారం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో ఎన్టీఏయేత‌ర ముఖ్య‌మంత్రులు నారా

Read more

ఢిల్లీలో ప్రారంభ‌మైన నీతిఆయోగ్ స‌మావేశం

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతీఆయోగ్ నాల్గో గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభ‌మైంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు,

Read more

ముస్లింల రిజ‌ర్వేష‌న్ పెంపుపై ప్ర‌ధానిని అడ‌గ‌లేదేం..?

ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్ర విభ‌జ‌న సమ‌యంలో ఇచ్చిన హామీల‌పై ప్ర‌ధాని వ‌ద్ద ప్ర‌స్తావించ‌డ‌క‌పోవ‌డమేంట‌ని

Read more

పేద ముస్లింల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు..!

రంజాన్ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు ముస్లిం సోద‌రుల‌కు హామీల వ‌ర్షం కురిపించారు. సిద్ధిపేట ప‌ట్ట‌ణంలోని ఈద్గా వ‌ద్ద రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న ముస్లిం సోద‌రుల‌కు

Read more

రేవంత్ కోసం ఉత్తమ్ పైరవీలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తలో రేవంత్ రెడ్డి జోరు చూపించాడు. తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతా. కేసీఆర్ గద్దె దించుతా. అదే నా లక్ష్యం

Read more

విభ‌జ‌న హామీలు నెర‌వేర్చండి.. ఆర్థిక సాయం చేయండి..

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో స‌మావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి ప‌లు విజ్ఞాప‌న‌లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్‌

Read more

4శాతం రిజ్వ‌ర్వేష‌న్ అమ‌లు చేయాలి..!

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో కాచిగూడ -క‌రీంన‌గ‌ర్‌ ల మ‌ధ్య న‌డిచే పాసింజ‌ర్ రైలును కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ జెండా ఊపి రిమోట్ ద్వారా రైలు

Read more