కైతలాపూర్‌ బ్రిడ్జి ప్రారంభం

కూకట్‌పల్లి పరిధిలోని కైతలాపూర్‌ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ప్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-1లో భాగంగా రూ.8,052

Read more

ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలలు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్షించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వెంటనే ఉత్తర్వులు

Read more

ఈసారి జవాన్ల కుటుంబాలకు చెక్కులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బహుశా.. ఈ రెండు, మూడు రోజుల్లోనే పర్యటన ఉండొచ్చు. ఈ సారి కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం

Read more

ఎస్సై గల్లా పట్టిన రేణుకా చౌదరి

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీల‌పై ఈడీ విచార‌ణ చేప‌ట్ట‌డాన్ని నిర‌సిస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డికి పిలుపునిచ్చింది. ఈ కార్య‌క్ర‌మం తీవ్ర ఉద్రిక్త‌త‌కు

Read more

రాహుల్ కు 80 ప్రశ్నలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల పాటు విచారించిన ఈడీ

Read more

పీకే లేటెస్ట్ సర్వే రిపోర్ట్ .. షాకింగ్ నిజాలు !

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సారి టీఆర్ఎస్ పనితనం మీద సీఎం కేసీఆర్ కు పీకే

Read more

కేసీఆర్ జాతీయ పార్టీ.. అస్త్రం ఇదే !

ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. అసలు తెలంగాణ ఉద్యమాన్నే అందరూ మర్చిపోయిన తర్వాత ఆయన రగిలించి.. రాష్ట్రాన్ని తీసుకు వచ్చారు. తన జాతీయ రాజకీయం

Read more

BRS లో TRS విలీనం ?

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఉండదా ? జెండా – అజెండా మారిపోనుందా ? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై ఫోకస్

Read more

ఈ నెలలోనే ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావం

కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఏకంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో టీఆర్ఎస్ మాదిరిగా బీఆర్ఎస్ .. అంటే భారత రాష్ట్ర సమితి ప్రారంభించాలని

Read more

ఉచిత బియ్యం పథకాన్ని ఎందుకు నిలిపివేశారు ?

దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం నుంచి తీసుకున్నా.. తెలంగాణ ప్రజలకు వాటిని పంచలేదు. ఆ ధాన్యం ఏమైందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కేంద్రం

Read more