కేటీఆర్ పై రేవంత్ ఎటాక్.. తాత్కాళిక బ్రేక్ !

అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సామాజిక మాధ్యమాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాతో సహా బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలంటూ మంత్రి కేటీఆర్‌

Read more

డబుల్ షాక్ ఇవ్వబోతున్న కేసీఆర్ సర్కార్

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెరగనున్నాయి. మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీ, విద్యుత్‌ శాఖలపై సమీక్షించారు. మంత్రులు కేటీ రామారావు, పువ్వాడ అజయ్‌కుమార్‌, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి

Read more

కేటీఆర్ ‘వర్సెస్’ రేవంత్.. కొత్త టర్న్ !

మంత్రి కేటీఆర్‌.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఒకరు ట్వీట్‌ చేస్తే దానికి ప్రతిగా మరొకరు కౌంటర్‌ ఇస్తున్నారు. ఆ ఇద్దరి ట్వీట్ల వార్‌తో

Read more

మితిమీరి మాట్లాడితే.. ఇక అంతే ! కేటీఆర్ హెచ్చరికలు

ఇన్నాళ్లు ఒక లెక్క. ఇకపైన ఒక లెక్క అంటున్నారు మంత్రి కేటీఆర్. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలాపడితే అలా మాట్లాడినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు దూషించినా,

Read more

రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

బాలాపూర్‌ గణేశుడి లడ్డూకు ఉండే విశిష్టత గురించి తెలిసిందే. మరోసారి బాలాపూర్ రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో

Read more

హైదరాబాద్‌లో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు

తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  వైద్యారోగ్య శాఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వచ్చే

Read more

మోడీ దృష్టికి చిన్నారి ఘటన

రాజకీయ పార్టీలు – నేతల కక్కుర్తి ఎలా ఉంటుంది ? అన్నది చిన్నారి చైత్ర హత్యాచార ఘటనతో మరోసారి రుజువైంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు

Read more

వచ్చే ఐదేళ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు

తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా

Read more

తెలంగాణ కేబినెట్‌ భేటీ.. చర్చిస్తున్న అంశాలు ఇవే !

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మార్చ్ 26న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అప్పటి నుంచి ఆర్నేళ్ల లోపు అంటే.. ఈ నెల

Read more

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్

హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ (ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌) విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుని సవరించాలని ప్రభుత్వం కోరినా.. అందుకు హైకోర్టు

Read more