విషాదం : తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక శ్రీశైలం (21) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లంకలపల్లికి గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం

Read more

గ్రేట్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ.. రెండు చోట్ల తెరాస గెలుపు !

తెలంగాణలో తెరాస పనైపోయింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలతో తెరాస ప్రత్యామ్నాయం భాజపానే అనే విషయం అర్థమైంది. ఇకపై తెలంగాణలో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ తెరాసకు

Read more

బ్రేకింగ్ : తెలంగాణ భవన్ లో అగ్ని ప్రమాదం

తెలంగాణ భవన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవన్ ముందు ఉన్న పందిరికి మంటలు అంటుకున్నాయి. కాలిపోతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి తెరాస అభ్యర్థి వాణీదేవి

Read more

సురభి వాణిదేవి విజయం.. !

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస బోణి కొట్టబోతుంది.  హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానానికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. ప్రొఫెసర్నా గేశ్వరరావుని

Read more

కేటీఆర్’ని కలిసిన గంటా.. ఏంటీ బిజినెస్ ?

తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇవాళ అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. దీంతో వీరి భేటీ వెనకున్న రాజకీయాలు ఏంటీ ?

Read more

కరోనా విజృంభణ.. ఎమ్మెల్యేలని అలర్ట్ చేసిన స్పీకర్ !

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 364 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య

Read more

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రులు

Read more

కేపీహెచ్‌బీ వాసులకి కేటీఆర్ గుడ్ న్యూస్

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ వాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు

Read more

4 యేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : కేటీఆర్

రానున్న నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను

Read more

చెల్లని ఓట్ల వెనక.. పెద్ద కుట్ర ?

తెలంగాణలో రెండు పట్టభద్రుల స్థానాలకు గానూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. రెండు స్థానాల్లోనూ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కిం పు అనివార్యం

Read more