గ్రేటర్ ఫలితాలు : మేజిక్ ఫిగర్’కు చేరుకోని తెరాస

గ్రేటర్ ఫలితాలు ఆఖరికి వచ్చేసరికి గులాభి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఈజీగా మేజిక్ ఫిగర్ దాటనుంది. 70 స్థానాలకు పైగా గెలవనుందని అనుకున్నారు. కానీ

Read more

గ్రేటర్ లో కాంగ్రెస్ ఓటమిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గ్రేటర్ ఫలితాల్లో ఊహించినట్టుగానే ఉన్నాయ్. మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగా గ్రేటర్ లో కమలం వికసించింది. ఆ పార్టీ దాదాపు 40 స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. తెరాస

Read more

బీజేపీ గ్రేటర్ లక్ష్యం నెరవేరినట్టేనా ?

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో తెలంగాణ భాజాపాకు ఊపొచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయం తామేనని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెప్పారు. ఆ విధంగానే గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేశారు.

Read more

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోని కొట్టిన ఎంఐఎం

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వచ్చేసింది. మొదటి నుంచి చెప్పినట్టుగానే తొలి రౌండ్ లోనే మెహదీపట్నం ఫలితం వచ్చేసింది. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. మరో 20 స్థానాల్లో ఎంఐఎం

Read more

గ్రేటర్ తొలి రౌండ్ ఫలితాలు : టాప్ గేర్ లో టీఆర్ఎస్

గ్రేటర్ లో తొలి రౌండ్ ఫలితాలొచ్చాయ్. కారు టాప్ గేర్ లో దూసుకెళ్తోంది.  తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. జూబ్లీ హీల్స్, పటాన్ చెరువు, హైదరనగర్, కాప్రా, చర్లపల్లి, మీర్ పేట్,

Read more

గ్రేటర్ ఫలితాలు : తెరాసకు తొలి షాక్

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తెరాసకు తొలి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అత్యధిక స్థానాల్లో భాజాపా ముందంజలో ఉంది. అయితే పోస్టర్ బ్యాలెట్ ఓట్లు చాలా తక్కువగా ఉంటాయ్. 50లోపే పోస్టర్

Read more

తెలంగాణలోనూ రైతు ఉద్యమం

కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకి చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలోకి దూసుకొచ్చారు. ఆందోళన

Read more

నోముల అంత్యక్రియలకి హాజరైన సీఎం కేసీఆర్

నోముల నర్సింహయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. నోముల స్వగ్రామమైన నకిరేకల్‌ మండలం పాలెంలోని స్మృతి వనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నోముల భౌతికకాయానికి

Read more

గ్రేటర్‌లో ఫైనల్ పోలింగ్‌ శాతం ఎంతంటే ?

గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్ వెల్లడించారు. 46.55శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఆర్‌సీపురం డివిజన్‌లో

Read more

గ్రేటర్’లో గులాభి సెంచరీపై కవిత ధీమా

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎల్లుండి ఫలితాలు రాబోతున్నాయ్. ఈలోగా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్. తెరాస మాత్రం సెంచరీపై కన్నేసింది. వంద స్థానాల్లో గెలుపు

Read more