బీజేపీ పెద్దలకి కేటీఆర్ ఆహ్వానం

గ్రేటర్ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతల వెంటపడ్డాడు. రాష్ట్ర నేతలు మాత్రమే కాదు.. కేంద్ర పెద్దలపై తనదైన శైలిలో విమర్శణలు చేస్తూ హైదరాబాద్ ప్రజలని

Read more

భాజాపా ఎంపీ అరవింద్’పై క్రిమినల్ కేసు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా తెరాస-భాజాపా నేతలు ఘూటైన విమర్శలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ భాజాపా ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలతో సరిపెట్టకుండా చేతులకి పని

Read more

టీఆర్ఎస్’పై ఎంఎంఐ ఎటాక్

తెరాస, ఎంఐఎంలపై దోస్తానా పార్టీలు అనే ముద్రపడిపోయింది. మొదటి నుంచి తెరాసకు ఎంఐఎం మద్దుతుగా నిలుస్తూ వస్తుంది. అయితే తాజా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు సొంతంగానే పోటీలోకి దిగాయి.

Read more

రేపే బీజేపీలోకి విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయింది. రేపు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా

Read more

పంతం నెగ్గించుకున్న విక్రమ్ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు బీజేపీలో క్యూ కడుతున్న సంగతి తెలిసింది. ఉన్నవారు పార్టీకి పలు కండిషన్స్ పెడుతున్నారు. వాటిని తీర్చకుంటే పార్టీని వీడతామని బెదిరిస్తున్నారు. దివంగత మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్‌కు

Read more

గ్రేటర్ ‘మేనిఫెస్టో’ స్థానంలో ‘ఛార్జ్ షీట్’ రిలీజ్ చేసిన బీజేపీ.. తెరాసపై 60కేసులు !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజాపా కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. ‘ఛార్జ్ షీట్’ పేరుతో ‘మేనిఫెస్టో’ని విడుదల చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఛార్జ్ షీటుని రిలీజ్ చేశారు. ఇందులో

Read more

కల్యాణలక్ష్మీలో రూ. 2 కోట్ల స్కామ్

కల్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ – తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలివి. ఏ ఆడ పిల్ల కుటుంబానికి భారం కాకూడదనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఈ పథకాలని శ్రీకారం

Read more

గ్రేటర్ పోరు : కిషన్ రెడ్డి డబుల్ ఎటాక్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తెరాస ముందుంది. శుక్రవారం నుంచే ఆ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. నిన్న సాయంత్రం పలుకాలనీల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోస్ నిర్వహించారు. ఆరేళ్లలో హైదరాబాద్ ని అద్భుతంగా

Read more

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వాయిదా

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ మరింత ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి (సోమవారం) నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానుంది. అయితే నాలుగు రోజుల

Read more

కుత్భుల్లాపూర్ బీజేపీ ఆఫీసుపై కార్యకర్తల దాడి

జీహెచ్ఎంసీ ఎన్నికలకి నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయినా.. సీట్ల పంపకాల వివాదాలు వివాదాలు ఇంకా చెల్లారలేదు. టికెట్ దక్కని నేతలు పార్టీపై ఆగ్రహం చూపిస్తున్నారు. తాజాగా కుత్భుల్లాపూర్ లో బీజేపీ

Read more