కొడంగల్’లో తఢాఖా చూపించా.. ఇది నా గడ్డ.. !

దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస గెలుపు బాధ్యతని మంత్రి హరీష్ రావు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెరాస అభ్యర్థి సోలిపేత సుజాత గెలుపు బాధ్యతని హరీష్ అన్నీ

Read more

మూడ్నెళ్ల ముందే గ్రేటర్ ఎన్నికలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు గడువు లోగా జరిగిన దాఖలాల్లేవ్. అయితే ఈ సారి మాత్రం మూడ్నెళ్ల ముందే గ్రేటర్ ఎన్నికలు జరగేలా ఉన్నాయ్.ప్రస్తుతం గ్రేటర్ మునిసిపాలిటీ పాలక వర్గం

Read more

కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం రైతు రాజ్యం అనిపించుకుంటోంది. రైతుల కోసం పలు సంక్షేమ పథకాలని అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలని తీసుకొస్తోంది. రైతుబంధు, రైతు భీమా అమలు చేస్తోంది.

Read more

తెరాసలోకి దుబ్బాక భాజాపా అభ్యర్థి !?

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. రేపటితో దుబ్బాక ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో.. మూడు ప్రధాన పార్టీలు తెరాస, కాంగ్రెస్, భాజపా అఖరి పంచ్ లు కొడుతున్నాయ్. ఓటర్లనీ

Read more

దుబ్బాక ఉప ఎన్నిక : తెరాస నేతల ఇళ్లలో సోదాలు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ఇవాళ, రేపు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలంతా దుబ్బాకలోనే తిష్ట వేశారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు

Read more

తెలంగాణ భాజాపా.. 11 ఝూటా మాటలు !

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస-భాజాపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర నిధులపై మంత్రి హరీష్ రావు తెలంగాణ భాజాపాకు ఒకటికి రెండు సార్లు సవాల్ విసిరిన సంగతి

Read more

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. అధికారుల నియామకం !

త్వరలోనే జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది. గ్రేటర్‌లో మొత్తం

Read more

డీకే అరుణ అరెస్ట్

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు దాడి చేయడానికి భాజాపా నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు

Read more

టీఆర్ఎస్’పై బీజేపీ ఎటాక్

తెలంగాణ భాజాపా దాడికి సిద్ధమైంది. తెరాసపై పెద్ద ఎత్తున దాడికి ప్లాన్ చేసినట్టుంది. త్రిముఖ వ్యూహాన్ని మలు చేసేలా కనిపిస్తోంది. నిన్న దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు

Read more

ఇద్దరు తెలంగాణ ఎంపీలకు కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ఎంపీలకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. యాదాద్రి-భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి

Read more