హిమాచల్‌లో హోరాహోరీ.. క్యాంపు రాజకీయాలు షురూ !

గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. గుజరాత్ వార్ వన్ సైడ్ అయింది. మరోసారి భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు

Read more

ఆప్ కు జాతీయ పార్టీ హోదా ఖాయం

ఏదైనా పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు కలిగి ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్

Read more

గుజరాత్‌లో వార్ వన్ సైడ్.. మళ్లీ బీజేపీదే అధికారం !

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్‌లో 182 స్థానాలకు గాను ఇప్పటివరకూ అధికార భాజపా 151 స్థానాల్లో, కాంగ్రెస్‌ (21), ఆప్

Read more

కేజ్రీవాల్, కేసీఆర్.. కొరకరాని కొయ్యలు ?

భారతదేశ రాజకీయ చిత్రపటం క్రమక్రమంగా కాషాయం కలర్ తో నిండిపోతుంది. దాన్ని సంపూర్ణం చేయాలనే పట్టుదలతో కమలనాథులు పావులు కదుపుతున్నారు. ప్రజాస్వామ్యంగా అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా..

Read more

రెండో వన్డే : బంగ్లా 79/6 (21 ఓవర్లు)

మిర్పూర్‌ వేదికగా భారత్‌-బంగ్లా మధ్య రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా 21 ఓవర్లలో 6

Read more

హైకోర్టులో సిట్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోఏసీబీ ప్రత్యేక కోర్టు మెమో తిరస్కరించడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు

Read more

సూపర్ స్టార్ కృష్ణ కు పార్లమెంట్ లో ఘన నివాళి

ఇటీవల కన్నుమూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు పార్లమెంట్ ఉభయ సభలు నివాళులర్పించాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి

Read more

ఆర్యన్ ఖాన్ ప్రాజెక్ట్.. స్క్రిప్ట్ రెడీ !

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్యన్ ఖాన్ అతి త్వరలో తెరకు పరిచయం కాబోతున్నారు. ఓ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. స్వయంగా ఆర్యన్

Read more

కీలక వడ్డీరేట్లను పెంచిన ఆర్బీఐ

ఊహించినట్టుగానే ఈసారి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. సోమవారం

Read more

ఐశ్వర్య లక్ష్మి రెండు చేదు అనుభవాలు

కేరళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ‘అమ్ము’తో మంచి విజయాన్ని అందుకుని, తెలుగువారికి చేరువైంది. ప్రస్తుతం ఆమె ‘మట్టి కుస్తీ’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జీవితంలో ఎదురైన

Read more