#SMB28 దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న మహేష్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. అయితే ఆ లోపుగానే సంగీత చర్చలకోసం చిత్రబృందం దుబాయ్‌ వెళ్లనుంది. సంగీత

Read more

మహేష్-రాజమౌళి సినిమా.. జూన్ నుంచి రెగ్యులర్ షూట్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి నెక్స్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను  రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌

Read more

టీమిండియా విజయాన్ని అడ్డుకున్న మెహిదీ హసన్‌

తొలి వన్డేలో భారత్ పై బంగ్లాదేశ్ గెలుపొందింది. భారత్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 154 పరుగుల వద్ద

Read more

కేజీఎఫ్ నిర్మాణ సంస్థలో.. కీర్తి సురేష్ తిరుగుబాటు !

హోంబలే ఫిల్మ్స్‌ – ‘కేజీయఫ్‌’ పార్ట్‌ 1, 2 సినిమాలతో విశేష గుర్తింపు పొందిన సంస్థ. ఇప్పుడీ నిర్మాణ సంస్థలో మహానటి కీర్తి సురేష్ తిరుగుబాటు చేస్తోంది. అలాగని పర్సనల్ పోరాటం కాదు.

Read more

‘ఖాకీ : ది బిహార్‌ చాప్టర్‌’ వెబ్‌సిరీస్‌.. ట్రెండింగ్‌ టాప్‌ లో !

గతవారం స్ట్రీమింగ్‌ మొదలైన ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌ గ్లోబల్‌ ట్రెండింగ్‌లో టాప్‌-10లోకి వచ్చింది.

Read more

గాయమైన.. తగ్గేదేలా.. !

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ కుడి కాలికి గాయమైంది. ఆ నొప్పి తగ్గేందుకు పటానీ చికిత్స తీసుకుంటుంది. కాలుకి కట్టుకొని.. కాలుని గోరు వెచ్చటి నీటిలో

Read more

తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం

“నేను మీతో ఉంటా.. మీరు నాతో ఉండాలి. మీరు హామీ ఇస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాం. తెలంగాణ వలే భారత్‌ను కూడా అభివృద్ధి చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో

Read more

అగ్నితుఫాన్‌ వస్తోంది

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈసినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్‌ని డీ కోడ్ చేస్తే ఆసక్తికర

Read more

బాలయ్య ఫ్యాన్స్ కు కిక్కునిచ్చే న్యూస్ చెప్పిన థమన్

బాలయ్య అభిమానులకు సంగీత దర్శకుడు థమన్ సూపర్ న్యూస్ చెప్పారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ‘వీరసింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్. థమన్

Read more

5G కంటే తల్లిదండ్రులే గొప్ప

అమ్మా-నాన్నల కంటే ఈ ప్రపంచంలో ఏ జీ(5G) ముఖ్యమైనది కాదన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ అధినేత ముకేశ్ అంబానీ. తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. గుజరాత్‌లోని

Read more