దారుణం : ఆరేళ్ల పాపను గొంతుకోసి చంపేశాడు
మేడ్చల్ లో దారుణం జరిగింది. పోచారంలో ఆరేళ్ల పాపని గొంతుకోసి చంపేశాడు ఓ కిరాతకుడు. దల్లిదండ్రులపై కోపంతో వారి కూతురిని దారుణంగా చంపేశాడు. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్గూడ విహారి హోమ్స్లో నివాసం
Read moreమేడ్చల్ లో దారుణం జరిగింది. పోచారంలో ఆరేళ్ల పాపని గొంతుకోసి చంపేశాడు ఓ కిరాతకుడు. దల్లిదండ్రులపై కోపంతో వారి కూతురిని దారుణంగా చంపేశాడు. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్గూడ విహారి హోమ్స్లో నివాసం
Read moreవిండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్(95) కన్నుమూశారు. 2019 జూన్లో వీక్స్కు తొలిసారి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది.
Read moreచైనాపై భారత్ డిజిటల్ స్ట్రయిక్ చేసిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లని భారత్ నిషేధించింది. యాప్ల నిషేధంతో డ్రాగన్
Read moreఏపీలో ఓ వింత చోటు చేసుకుంది. ఏపీ సముద్రతీరంలో టోర్నడోలు ఏర్పడింది. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర కనిపించవు. కానీ ఐ
Read moreతెలంగాణలో కరోనా టెస్టుల విషయంలో కేంద్రం అసంతృప్తిగా ఉంది. కరోనా టెస్టులకి బ్రేక్ వేయడంపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. అయితే బ్రేక్ తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో బుధవారం
Read moreజీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణలో
Read moreదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలని ఇప్పట్లో తెరచే అవకాశాలు కనిపించడం లేదు.
Read moreదేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 19వేల కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,85,493కి చేరింది. అయితే ఈ
Read moreఐసీసీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని నుంచి దిగిపోయారని ఐసీసీ ప్రకటించింది. మరొకరు ఎన్నికయ్యే వరకు ఆ బాధ్యతలను డిప్యూటీ
Read moreఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 657 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో
Read more