బ్రేకింగ్ : కరోనాతో క్రికెటర్ మృతి

కరోనా కాటుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కరోనాతో ప్రముఖ క్రికెటర్, ఢిల్లీ అండర్ -23 సహాయక సిబ్బందిగా సేవలందించిన సంజయ్ దోబల్ (53)కన్నుమూశారు.

Read more

మందుబాబుల ముందు జాగ్రత్త చూశారా ?

లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్క మందుబాబులు గిలగిల కొట్టుకున్నారు. పిచ్చోళ్లయ్యారు. పిచ్చాసుపత్రుల్లో చేరారు. అయితే మరోసారి లాక్ డౌన్ అనగానే మందుబాబు ముందు జాగ్రత్త పడుతున్నారు.

Read more

వ్యవసాయం చేస్తున్న ధోని (వీడియో)

కరోనా లాక్‌డౌన్ తో క్రీడాకారులు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో నచ్చిన పనులు చేసుకొంటున్నారు. కొత్త పనులు నేర్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారు.

Read more

దేశంలో కొత్తగా 19,459 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.  గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరో 380మంది చనిపోయారు. దీంతో సోమవారం నాటికి

Read more

చైనాలో మళ్లీ లాక్ డౌన్

కరోనా మహమ్మారి పుట్టిన దేశం చైనాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. చైనాలోని వ్యూహాన్ లో కరోనా మహమ్మారి పుట్టింది. ప్రపంచ దేశాలకి వ్యాపించింది. అయితే మిగితా

Read more

సీబీఎస్ఈ 30శాతం సెలబస్ తగ్గింపు

కరోనా ఎఫెక్ట్ తో విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షలు కూడా రద్దవుతున్నాయ్. ఈ యేడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా మొదలుకానుంది. సెప్టెంబర్ తర్వాతే క్లాసులు

Read more

పెట్రో ధరల పెరుగుదలకి బ్రేక్.. కానీ !

దేశంలో పెట్రోధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత 21రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోధరల పెంపునకి ఆదివారం మాత్రం బ్రేక్ పడింది. బహుశా.. ఆదివారం

Read more

హైదరాబాద్ లో భారీ వర్షం

నైరుతీ రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. దీంతో

Read more

సెహ్వాగ్‌ ఇంటిపై మిడతల దండు (వీడియో)

పంటలను నాశనం చేసే మిడతల దండు ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు చేరుకుంది. మిడతలు గురుగ్రామ్‌నే కాకుండా ఢిల్లీ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. దీంతో అవి సెహ్వాగ్‌ ఇంటివైపు

Read more

5లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 18,552 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 384 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా  కేసుల సంఖ్య 5,08,953కి చేరింది. మృతుల

Read more