దేవాలయాలు తెరచుకోనున్నాయ్

కరోనా లాక్‌డౌన్ తో బడులు, గుడులు మూతపడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్నీ దేవాలయాలు మూతపడ్డాయి. అయితే త్వరలోనే దేవాలయాలు తిరిగి తెరచుకోనున్నట్టు సమాచారమ్. ఈ నెల 17తో

Read more

కరోనాపై విజయం.. మరో అడుగు !

మహమ్మారి కరోనాకు మందు కనిపెట్టడంలో ప్రపంచ దేశాలు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ యేడాది చివరికల్లా కరోనాకిమందు రావొచ్చని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆగస్టులోనే కరోనాకి వాక్సిన్ రాబోతుందనే

Read more

పది పరీక్షలు రద్దు.. నేరుగా ఇంటర్ లోకి అనుమతి !

కరోనా లాక్‌డౌన్ తో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అసలే పరీక్షల సమయం కావడంతో.. అవన్నీ కూడా వాయిదా పడ్డాయి. అయితే మూడో విడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం

Read more

ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చిన విజయ్ మాల్యా

ఆర్థిక నేరగాడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చేశాడు. భారత్‌లో వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాలు ఎగొట్టి.. లండన్ చెక్కేశాడు విజయ్ మాల్యా.

Read more

నేనో విలన్.. యువీ సంచలన వ్యాఖ్యలు !

భారత్ కు టీ20, వన్డే ప్రపంచకప్ లు రావడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర వహించారు. అయితే ఆయన కెరీర్ ఎత్తుపల్లాలుగా సాగింది. తాజాగా దానిపై యువీ స్పందించారు.2014 టీ20 ప్రపంచకప్‌

Read more

కరోనా కాటు.. మరో 122మంది మృతి !

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించడం, భారీ సంఖ్యలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు తరలివెళ్తుండడంతో ఆయా రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత పెరుగుతోంది.

Read more

ఈసారి  ఖైరతాబాద్‌ గణేశుడు ఒక్క అడుగు మాత్రమే !

ఖైరతాబాద్ మహాగణపతిపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సారి కేవలం ఒక్క అడుగు ఎత్తు ఉండే గణేశుడి ప్రతిమను ప్రతిష్ఠించాలని

Read more

ఉద్యోగులకి గుడ్ న్యూస్.. కోతల్లేవట !

కరోనా ప్రభావంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రయివేటు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలని పూర్తిగా చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించబోతున్నట్టు

Read more

ఇర్పాన్ రీ ఎంట్రీకి రెడీ

టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ రీ ఎంట్రీకి రెడీ అంటున్నాడు. ఏడాది సమయమిచ్చి సెలెక్టర్లు టీమ్‌ఇండియాలోకి ఎంపిక చేస్తామంటే, మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాజాగా సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌

Read more

12 నుంచి రైళ్లు నడవనున్నాయ్.. !

కరోనా లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు

Read more