రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటన !

టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ప్రకటన చేశారు. కరోనా లాక్‌డౌన్‌ ఆటగాళ్లు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాల్లో ఆటగాళ్లు

Read more

దండకారణ్యంలో ఎన్ కౌంట‌ర్ : ఎస్సై, నలుగురు నక్సలైట్స్ మృతి

ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఓ సబ్ ఇన్సెక్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. పోలీసులు కూంబింగ్

Read more

సోషల్ డిస్టెన్స్ తప్పుకాదు : సుప్రీం

మహమ్మారి కరోనా వైరస్ కి మందు లేదు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడమే శరణ్యం. సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం), మాస్క్, పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా మన

Read more

మాస్క్ ధరించలేదని.. 5వేల జరిమానా !

మాస్క్ మస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. నో మాస్క్ నో లిక్కర్ అనే నినాదాన్ని ఇచ్చింది. మాస్క్ లేకుండా వచ్చిన వ్యక్తిని మద్యం అమ్మితే.. మద్యం షాపుకి భారీ

Read more

విశాఖలో మరోసారి గ్యాస్ లీకు

విశాఖలో పరిస్థితులు ఇంకా అదుపులోనికి రాలేదు. గురువారం అర్థరాత్రి మరోసారి విశాఖ ఎల్ జీ పాలిమర్స్ సంస్థ నుంచి భారీ స్థాయిలో విషవాయువు లీకవుతోంది. పెద్ద ఎత్తున పొగలు బయటకు రావటంతో సమీప ప్రాంతాల్లోని

Read more

ఔరంగబాద్‌లో దారుణం.. వలస కూలీలపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు !

లాక్‌డౌన్ టైంలో వలస కూలీల బాధలు వర్ణారహితం. సొంత ఊళ్లకి వెళ్లలేక.. ఉన్న చోట తిండిలేక దుర్బర జీవితాలని గడుపుతున్నారు. అయితే మూడో లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా వలస

Read more

ఆ టైమ్ లో ధోని ఒత్తిడికి లోనవుతాడట

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఒత్తిడికి లోనవుతారంటే.. నమ్ముతారా ? కానీ నిజంగానే ధోని ఒత్తిడికి లోనవుతుంటారట. ఆ విషయాన్ని స్వయంగా ధోనినే

Read more

50వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది.గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 89మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య గురువారం నాటికి 52,952కు చేరగా

Read more

విశాఖలో విషవాయువు లీక్.. 5గురు మృతి.. 200 మందికిపైగా అస్వస్థత !

విశాఖపట్నంలో ఎల్ జీ పాలీమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు (స్టెరైన్‌) లీకైంది. నగరంలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురం పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ నుంచి 3కి.మీ మేర వాయువు వ్యాపించింది.

Read more

విరాట్ ఇంట్లో విషాదం

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంట్లో విషాదం నెలకొంది. 11 ఏళ్ళ నుండి ఎంతో అపురూపంగా పెంచుకున్న పెంపుడు కుక్క బ్రూనో మృతి చెందింది. దీంతొ విరాట్-అనుష్క దంపతులు

Read more