1300 ఉద్యోగులని తొలగించిన టీటీడీ

కరోనా ఎఫెక్ట్ తో ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయ్. జీతాల్లో కోత పడుతున్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా 1300 మంది

Read more

ఆ మజానే వేరు : రోహిత్

మైదానంలోకి దిగితే ఆ మజానే వేరు అంటున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన రోహిత్.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకి వినోదం

Read more

లారాకు సచిన్ విషెస్

విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా (5) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి క్రికెట్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా లారాకి బర్త్

Read more

ఒకే ఇంట్లో 41మంది కరోనా 

కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఒకటి. ఢిల్లీలో ఇప్పటివరకు 3,738 కరోనా కేసులు నమోదవగా, 61 మంది వైరస్‌ బాధితులు మరణించారు. తాజాగా

Read more

కపిల్ దేవ్ తో పాండ్యాకు పోలిక.. పాక్ క్రికెటర్ కు కాలింది !

టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా.. మరో కపిల్ దేవ్ అని అభిమానులు చెప్పుకొంటున్నారు. కపిల్‌దేవ్‌, ఇమ్రాన్ ఖాన్‌లతో హార్దిక్ ని పోల్చి చూస్తున్నారు. అయితే దీనిపై పాక్ మాజీ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్

Read more

జియో.. వీడియో కాన్ఫరెన్స్ యాప్ వచ్చేసింది !

టెలికాం సంచలనం జియో నుంచి కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్ ని లాంచ్ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ కు ప్రాధాన్యత పెరిగింది. ఈ పరిస్తితిని క్యాష్ చేసుకుంటూ.. ‘జియో

Read more

రెండేళ్లయిన కరోనా వదిలిపెట్టదు

మహమ్మారి కరోనా ప్రపంచ చేశాలని వణికిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీని కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే

Read more

దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ లో ! 

కరోనా వ్యాప్తి, తీవ్రత ఆధారంగా జిల్లాలవారీగా.. రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్ల జాబితాని కేంద్రం రెడీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని ప్రధాన నగరాలన్నీ రెడ్ జోన్ లోనే ఉన్నాయని

Read more

దేశంలో రెడ్ జోన్లు ఎన్ని ?

కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా జిల్లాలవారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది కేంద్రం. అయితే గతంలో రెడ్ జోన్లుగా ఉన్న జిల్లాల్లో కరోనా తీవ్రత తగ్గి ఆరేంజ్, గ్రీన్ జోన్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం

Read more