మహారాష్ట్రలో 10వేలు దాటిన కరోనా కేసులు
మహారాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారిసంఖ్య 10498చేరగా 459మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్, మధ్య ప్రదేష్, ఢిల్లీలలో కరోనా ప్రభావం
Read more








