మహారాష్ట్రలో 10వేలు దాటిన కరోనా కేసులు

మహారాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజూకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారిసంఖ్య 10498చేరగా 459మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర తర్వాత గుజరాత్, మధ్య ప్రదేష్, ఢిల్లీలలో కరోనా ప్రభావం

Read more

దేశంలో 35వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1993కేసులు నిర్ధారణ కావడంతోపాటు 73మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారిసంఖ్య 1147కి చేరగా మొత్తం

Read more

కరోనాపై ఈ ఔషధం పనిచేస్తోంది

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారికి మందు లేదు. మందు కనిపెట్టే వరకు ఈ మహమ్మారిని కంట్రోల్ చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ

Read more

కరోనా మానవ సృష్టి కాదు.. తేల్చిన అమెరికా నిఘా సంస్థ

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా అనుమానాలు వ్యక్తం చేస్తోన్న సంగంతి తెలిసిందే. ఈ వైరస్ ని

Read more

పెరిగిన కరోనా రికవరీ రేటు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 33,050కి చేరింది. 1074 మంది మృతి చెందారు. అయితే కరోనా

Read more

బుట్టబొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులు

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన అల.. సూపర్ హిట్ అయింది. సంక్రాంతి విజేతగా నిలిచింది.

Read more

బర్త్ డే బాయ్.. రోహిత్ కి సరికొత్త బిరుదు !

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ కి తాజా, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి బర్త్ డే విషెస్

Read more

ఉద్యోగులకి రిలయన్స్ షాక్

కరోనా లాక్ డౌన్ తో పలు కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నారు. 10 శాతం నుంచి 50 శాతం వరకు కోతని విధిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్

Read more

కోతులపై కరోనా టీకా ప్రయోగం.. సక్సెస్ !

ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందు లేదు. మందు కనిపెడితేనే కరోనాని పూర్తిగా కంట్రోల్ చేయగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read more

రూ. 500 వెనక్కి తీసుకోవడంపై గ్రామీణ బ్యాంకు వివరణ

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన పేద కుటుంబాలని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.500 నగదు జమచేసిన సంగతి తెలిసిందే. నెలకో రూ. 500 చొప్పున మూడు నెలల పాటుగా మొత్తం

Read more