ఫుడ్ డెలవరీ చేసుకోనివ్వండి : డీజీపీ
లాక్డౌన్ ని అమలుచేసే క్రమంలో తెలంగాణ పోలీసులు స్క్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. చెబితే విననివారికి నాలుగు తగిలిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read moreలాక్డౌన్ ని అమలుచేసే క్రమంలో తెలంగాణ పోలీసులు స్క్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. చెబితే విననివారికి నాలుగు తగిలిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read moreప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16 వేలు దాటగా.. బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది.
Read moreప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి శ్రీలంకను సైతం తాకిన సంగతి తెలిసిందే. ఏ దేశం నుంచి ఎవరు తిరిగొచ్చినా క్వారంటైన్ అవ్వాలని అన్ని దేశాలు హెచ్చరిస్తున్నాయి.
Read moreదేశంలో కరోనా మహమ్మారి రోజురోజూకి విజృంభిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఐపీఎల్-13వ సీజన్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్
Read moreలాక్డౌన్ తో తెలంగాణలో కూరగాయల ధరలకి రెక్కలొచ్చాయ్. ఏది ముట్టుకున్న మండిపోతుంది. ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయ్. ఏ కూరగాయలు అయినా కి.లో వంద రూపాయలకిపైనే. ఈ
Read moreకరోనా మహమ్మారిపై యుద్ధంలో వ్యాపార వేత్తలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆనంద్ మహీంద్రా వెంటిలేటర్ల తయారీ చేపడుతున్నామని, బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Read moreకరీంనగర్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్థానికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరీంనగర్ ప్రజల్లో భయాంధోళనలు నెలకొన్నాయి. ఇతడు ఇండోనేషియా దేశస్తులతో
Read moreతెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన స్పూర్తిని లాక్డౌన్ పాటించడంలో
Read moreకరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా ? అంటే.. అవుననే అంటోంది ఎస్ బీఐ. ఎస్బీఐ చేసిన ఓ పరిశోధనలో ఇది వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా, యూకే,
Read moreరేపు (ఆదివారం) దేశమంతా జనతా కర్ఫ్యూ పాటించబోతుంది. ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇంటి నుంచి బయటి రాకూడదు. అయితే తెలంగాణ
Read more