శభాష్.. రాచకొండ పోలీస్ ! 

కరోనా కట్టడికి రాచకొండ పోలీసులు తమవంతు కృషి చేస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించే విషయంలో సెలబ్రేటీలని మించిపోతున్నారు. సిగ్నల్ పడిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిల్చుని ప్రయాణీకులకు

Read more

కరోనా ఎఫెక్ట్.. ఉమ్మితే కూడా ఫైన్ నే !

దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పరిశుభ్రతకి పెద్దపీఠ వేస్తున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే ఫైన్ పడుతుందని

Read more

ఆ విషయం దాస్తే జైలుకే

విదేశాలకి వెళ్లొచ్చిన విషయం దాస్తే జైలుకేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల లండన్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం దాచి.. లక్నోలోని

Read more

కరోనా ఎఫెక్ట్.. ఒకొక్కరికి 10 తిరుపతి లడ్డూలు !

తిరుమల శ్రీవారికి కరోనా ఎఫెక్ట్ తప్పలేదు. కరోనా ప్రభావంతో తిరుమల దేవస్థానం మూతపడిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిపోయిన తిరుపతి లడ్డూలని ఉచితంగా పంచుతోంది టీటీడీ. మిగిలిపోయిన

Read more

కరోనా ఎఫెక్ట్.. వాట్సాప్ కీలక నిర్ణయం !

సోషల్ మీడియాలో దుష్ప్రచారమే ఎక్కువ అనే భావన ఉండేది. కానీ కరోనా ప్రభావం నేపథ్యంలో.. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది.

Read more

హైకోర్టు ఆదేశం.. పదో తరగతి పరీక్షలు వాయిదా !

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో

Read more

నిర్భయ లాయర్ ఫీజు ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే !

నిర్భయ కేసు 7యేళ్లుగా కొనసాగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు అయింది. నిర్భయ దోషులైన ముకేశ్‌ సింగ్‌(32), పవన్‌ గుప్త(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌

Read more

పోలీసుల అదుపులో విదేశీయులు

తెలంగాణ ప్రభుత్వం విదేశీయులని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేషియా వాసులకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో విదేశీయులు పర్యటించిన ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఇందులో భాగంగా

Read more

నిర్భయ లాయర్‌ పై ప్రశంసలు

సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ తల్లికి న్యాయం జరిగిందని, ఎట్టకేలకు నిర్భయ ఆత్మ శాంతించింది. నిర్భయ దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ

Read more

ఆలస్యమైంది.. కానీ న్యాయం జరిగింది !

సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నిర్భయ దోషులకు ఉరి అమలైంది. ఈరోజు ఉదయం 5.30గంటలకు జైలు నిబంధనల ప్రకారం దోషులు ముకేష్‌ సింగ్‌'(32), పవన్‌ గుప్త(25), వినయ్‌ శర్మ(26),

Read more