నిర్భయ దోషులకి మరోసారి ఉరిశిక్ష వాయిదా.. ఇది కచ్చితంగా మన న్యాయ వ్యవస్థ లోపమే !

నిర్భయ దోషులకి ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. తొలిత జనవరి 22న నిర్భయ దోషులని ఉరితీయాలనే తీర్పు వచ్చింది. సాంకేతిక కారణాల వలన అది కాస్త ఫిబ్రవరి

Read more

టీమిండియా మరో సూపర్ విన్

కోహ్లీ సేన మరో సూపర్ విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన నాల్గో టీ20లోనూ టీమిండియాకు సూపర్ ఓవర్ తోనే విజయం దక్కింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల

Read more

నాల్గో టీ20 : కివీస్ టార్గెట్ 166

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న నాల్గో టీ20లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165

Read more

నాల్గో టీ20 : టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్ ని వరుసగా మూడు మ్యాచ్ ల్లో నెగ్గి కైవసం చేసుకుంది. ఇక నాల్గో

Read more

213కు చేరిన కరోనా మృతుల సంఖ్య, 25దేశాలకి వ్యాప్తి !

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న తీరు..రోజురోజుకీ మరణాలు సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితి (గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ

Read more

పర్సనల్ కారణాలతో.. విప్రో సీఈవో రాజీనామా !

సాఫ్ట్ వేర్ దిగ్గజం విప్రో సీఈవో పదవికి అబిదాలీ నీముచ్ వాలా రాజీనామా చేశారు. కుటుంబపరమైన కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. “75 సంవత్సరాలకు

Read more

దేశవ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు.. ఆ రెండు బ్యాంకులే పని చేస్తున్నాయ్ !

దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ అయ్యాయి. ఏకంగా మూడ్రోజుల పాటు బ్యాంకుల బంద్ కొనసాగనుంది. సమస్యల పరిష్కారం కోసం జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లడమే ఇందుకు కారణం. మొత్తం 60వేల

Read more

జనగామ జిల్లా : ఖిలాషాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

జనగామ జిల్లా రఘునాథపురం ఖిలాషాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖిలాషాపూర్‌లోని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ పరిశ్రమలో రియాక్టర్లకు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ

Read more

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి !

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం రిజర్వాయర్ ను ఆనుకుని ప్రవహిస్తున్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు

Read more

బ్రేకింగ్ : సమత నిందితులకి ఉరిశిక్ష ఖరారు

సమత కేసులో అదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్  కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముగ్గురు నిందితులకి ఉరిశిక్షని విధిస్తూ తీర్పుని వెల్లడించింది. సమత కేసులో ఏ1 నిందితుడిగా షేక్ బాబు,

Read more