సెమీస్ లో భారత్-పాక్ ఫైట్

భారత్, పాక్ తలపడుతున్నాయంటే ఆ కిక్కే వేరు. మరోసారి అలాంటి రసవత్తర వినోదాన్ని పంచడానికి ఈ దాయాది దేశాలు సిద్ధమయ్యాయి. అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో చోటు కోసం భారత్-పాక్

Read more

కేరళలో మూడో కరోనా కేసు నమోదు

భారత్ లోనూ కరోనా వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని కాసర్

Read more

కివీస్.. క్లీన్ స్వీప్ !

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. కివీస్ కి గుండ్ గీశారు. ఆఖరి టీ20లోనూ కివీస్ పై టీమిండియా గెలుపొందింది. దీంతో 5 మ్యాచ్ ల టీ20

Read more

ఇండియాకు భారీ జరిమానా.. ఎందుకంటే ?

టీమిండియా ఐసీసీ షాకిచ్చింది. భారీ జరిమానాని విధించింది. ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 40 శాతం కోత విధించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో నిర్ణీత సమయంలో ఓవర్లు

Read more

వారికే బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి 

నూతన క్రికెట్‌ సలహా కమిటీ (అడ్వైజరీ కమిటీ)ని బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మదన్‌లాల్‌, రుద్రప్రతాప్‌ సింగ్‌ (ఆర్పీ సింగ్), సులక్షణ నాయక్‌ లకి

Read more

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం   

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌ మండలం రాళ్లగూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ

Read more

చైనా నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు

చైనాలో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తున్న సంగతి తెలిసిందే.  చైనాలో కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సులో 600 మందికి పైగా భారతీయులు

Read more

బీసీసీఐ అడ్వైసరీ కొత్త కమిటీ ఇదే.. !

ఇన్నాళ్లు బీసీసీఐ అడ్వైసరీ మెంబర్లుగా సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఉండేవారు. ఇప్పుడు వీరి స్థానంలోకి కొత్త సభ్యులు వచ్చేశారు. తాజాగా నూతన క్రికెట్‌ సలహా కమిటీ(అడ్వైజరీ

Read more

రాహుల్ సూచనతోనే కోహ్లీ బరిలోకి దిగాడట

టీమిండియా కివీస్ పై బ్యాక్ టు బ్యాక్ సూపర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 3, 4వ టీ20 మ్యాచ్ ల్లోనూ కోహ్లీసేన సూపర్ ఓవర్స్ తోనే

Read more