2020-తొలిరోజు నుంచే మంటలు

ప్రపంచం 2020లోకి అడుగుపెట్టేసింది. కొత్త యేడాదిలో ఎంట్రీ ఇస్తున్న వేళ తీపికబరు చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకి షాక్ ఇస్తూ.. ధరలని పెంచేశాయి. రైల్వే ఛార్జీలు, ఎల్

Read more

సరళా సాగర్‌ జలాశయానికి భారీ గండి.. వృథాగా పోతున్న నీరు !

సరళా సాగర్‌ జలాశయానికి భారీ గండి పడింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరమ్మపేట వద్ద ఈ గండి పడింది. దీంతో జలాశయం కట్ట తెగి భారీగా నీరు వృథాగా

Read more

హిందుత్వంపై ఆఫ్రిది అక్కసు చూశారా ? 

పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియాపై పాక్ జట్టులో కొందరు వివక్ష చూపించారని ఇటీవల దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అక్తర్ చెప్పింది

Read more

మందు బాబులకి మెట్రో బంపర్ ఆఫర్

హైదరాబాద్ మెట్రో డిసెంబర్ 31న ప్రత్యేక ఆఫర్ ని ప్రకటించింది. మందు బాబులు ప్రయాణించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే, తాగి ఇతరులకి ఇబ్బందులు కలగకుండా ఉండేవరకే…

Read more

సెహ్వాగ్ ని ఓపెనర్’గా పంపడం వెనక సీక్రెట్ విప్పిన గంగూలీ 

డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మొదట్లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆయన్ని ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు

Read more

హైదరాబాద్’లో పబ్’ల బంపర్ ఆఫర్

యేడాది ఆఖరిరోజు డిసెంబర్ 31న కిక్కులో మునిగితేలాలని కుర్రకారు ఆశపడటం సహజం. ఐతే, నగరంలో యువత పార్టీ ప్లానింగ్ కి పోలీసుల సీరియస్ వార్నింగులు సంకెళ్లు వేసినట్టు

Read more

పొగమంచు ఎఫెక్ట్ : కాలువలోకి దూసుకెళ్లిన కారు.. 6గురు మృతి

దేశాన్ని చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంలో ప్రజలు వణికిపోతున్నారు. ఇక పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి యూపీలో ప్రయాణిస్తోన్న ఓ కారు

Read more

వారిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన యాంకర్ దీప్తి

తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని టీవీ9 యాంకర్ దీప్తి ఏపీ డీజీపీ సవాంగ్ ని కలిసి ఫిర్యాదు చేసింది. తాను అనని

Read more

రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గుతోంది : ఏపీ డీజీపీ

ఆంధ్రప్రదేష్ లో క్రైమ్ రేటు తగ్గుతోందన్నారు ఏపీ డీజీపీ సవాంగ్. వార్షిక క్రైమ్ నివేదికని మీడియాకి వివరించారు సవాంగ్. రాష్ట్రంలో క్రైమ్ రేటు ఆరు శాతానికి తగ్గిందని

Read more

విశాఖ ఉత్సవ్’లో అపశృతి

 విశాఖ ఉత్సవ్’లో అపశృతి చోటు చేసుకుంది. రెండ్రోజుల పాటు జరగనున్న విశాఖ ఉత్సవ్ ను శనివారం సాయంత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Read more