పాక్ ప్రధానిపై కైఫ్ ట్విట్ 

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌  తొలిసారి రాజకీయాలని టచ్ చేశారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడ్డాడు. ఐరాస సర్వసభ్య ప్రతినిధుల సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన

Read more

అశ్విన్ రికార్డ్ బౌలింగ్

టీమిండియా స్పిన్నర్ అశ్విన్ టెస్టుల్లో 350 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఉదయం టీమిండియా బౌలర్లు శుభారంభం చేశారు. మ్యాచ్ ప్రారంభమైన

Read more

క్రీడల్లో రావడాన్ని గర్వంగా భావిస్తున్నా : సానియా

క్రీడల్లో రావడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. గురువారం ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో ఆమె ప్రసంగించారు. ‘మా తల్లిదండ్రులతో పాటు చుట్టాలందరూ చిన్నప్పుడు

Read more

మందుబాబులకి పాత కాదు.. కొత్తే !

హైదరాబాద్ లో మందుబాబులకి కోర్ట్ షాకిచ్చింది. వాహన సవరణ చట్టం-2019ను హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టులు అమలు చేయడం ప్రారంభించాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 9 మంది వాహన చోదకులకు

Read more

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్ 

దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను సీఎం వైఎస్ జగన్ ఈరోఝు దర్శించుకోనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. శనివారం జగన్

Read more

అనిల్ కుంబ్లేకు మళ్లీ కోచ్ బాధ్యతలు ?

టీమిండియా ప్రధాన కోచ్ గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సక్సెస్ అయ్యారు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా కరీబియన్‌ పర్యటనలో అద్భుతంగా రాణించింది. అలాగే స్వదేశంలోనూ 2016-2017 సీజన్‌లో

Read more

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ : రోహిత్ హాఫ్ సెంచరీ

ఓపెనర్ గా రంగంలోకి దిగితే రోహిత్ శర్మకి పూనమ్ వస్తుటుంది. వన్డేల్లో ప్రపంచంలో నెంబర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. కానీ, టెస్టులో ఆయన ఇంకా స్థానాన్ని పదిలం

Read more

టీమిండియాకు నెం.4 అవసరం లేదట !

టీమిండియాకు నెం.4 సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. వరల్డ్ కప్ కి ముందు తర్వాత కూడా నెం.4 సమస్య కోహ్లీ సేనని వేధిస్తోంది. ఐతే, ఇదంతా సొంత

Read more

హైదరాబాద్’లో ఇస్త్రో శాస్త్రవేత దారుణ హత్య వెనక.. !

హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇస్రో శాస్త్రవేత్త సురేష్ దారుణ హత్యకు గురయ్యారు. బాలానగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఎస్‌.సురేశ్‌ కుమార్‌(56)ను గుర్తు తెలియని

Read more

బోటు వెలికితీత : బాలాజీ మెరైన్స్‌ తొలి ప్రయత్నం విఫలం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గల్లంతైన బోటును బయటకు తీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండోరోజు బోటును

Read more