యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 7గురు మృతి !

శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న యాత్రికులపై నుంచి  వైష్ణోదేవీ ఆలయం నుంచి వస్తున్న ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు

Read more

కోలీవుడ్ హీరోయిన్’తో మనీశ్ పాండే పెళ్లి !

టీమిండియా యువ ఆటగాడు మనీశ్ పాండే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ అర్షితా శెట్టిని పెళ్లిచేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్సయింది. ఈ ఏడాది డిసెంబర్ 2న

Read more

అణచివేస్తే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవ్ !

సమ్మెలు, ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందులు తప్పవన్నారు కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ

Read more

రెండో టెస్ట్ : మయాంక్ సెంచరీ.. అవుట్ !

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 108 (194బంతుల్లో, 16ఫోర్లు, 2సిక్స్ లు) సెంచరీ చేశాడు. ఐతే, సెంచరీ

Read more

రెండో టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ 

పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించినా.. ఆ

Read more

జాలీ దయ లేకుండా ఆరు హత్యలు

ఆమె పేరు జాలీ. ఆమెకు లేనిదే అది. జాలీ దయ లేకుండా ఆరుగురిని హత్య చేసింది. కేరళలోని కోజికోడ్ లో సంచలనం సృష్టించిన 6 వరుస హత్యల ఘటన

Read more

కస్టమర్లకు జియో షాక్

టెలికాం సంచలనం జియో కస్టమర్లకి షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి ఉచితంగా కాల్స్ చేసే అవకాశం ఉండదని ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు ఉచితంగా అన్ని

Read more

ఇచిత్రం :  తినే ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని భార్యకు గుండు కొట్టించాడు

అప్పుడప్పుడు విచిత్రమైన వార్తలు వింటుంటామ్. వీడియోలు చూస్తుంటాం. ఇది కూడా ఈ కోవకి చెందినదే. ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని ఏకంగా భార్యకు గుండు కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. ఈ

Read more

కర్నూలులో కర్రల సమరం : 50 మందికి గాయాలు 

సాంప్రదాయమే కానీ ప్రాణాపాయం. దేశంలో ఇలాంటి ఉత్సవాలు, జాతరలు, ఫైట్లు, పోటీలు ఉన్నాయి.దసరా పండగని పురస్కరించుకొని కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం (బన్నీ

Read more

‘విజయదశమి’ శుభాకాంక్షలు

దేశ వ్యాప్తంగా ’విజయదశమి’ శోభ సంతరించుకొంది. దుర్గతులను తొలగించే మాత ’దుర్గామాత’. దుర్గారాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు

Read more