విజయవాడ-విశాఖ మధ్య ఉదయ్ ఎక్స్ప్రెస్
విజయవాడ-విశాఖ మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. వారానికి ఐదు రోజులు నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Read moreవిజయవాడ-విశాఖ మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. వారానికి ఐదు రోజులు నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Read moreవిండీస్ టూర్ ని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి
Read moreకృష్ణాజిల్లా చల్లపల్లి వసతిగృహంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదిత్య అంత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాత్ రూమ్ లో రక్తపుమరకలతో ఆదిత్య మృతదేహం
Read moreతెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న
Read moreవన్డే ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్కు యాషెస్ తొలి టెస్టులో ఘోర పరాభవం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ ఏకంగా 251 పరుగుల
Read moreదేశ రాజధాని ఢిల్లీ జకీర్నగర్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు
Read moreరిటైర్డ్మెంట్ తర్వాత కూడా యువరాజ్ సింగ్ మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో టొరంటో నేషనల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బ్రాంప్టన్ వూల్వ్స్తో
Read moreముంబయిలోని చెంబూరు ప్రాంతంలో దారుణం చోటు చేసుకొంది. 19 ఏళ్ల యువతిని నలుగురు ఆగంతకులు సామూహిక అత్యాచారం చేశారు. వారి రాక్షసత్వానికి ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి.
Read moreజమ్ము కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఇడి)తో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. జిల్లాలోని జహీద్బాగ్ గ్రామంలో 55 రాష్ట్రీయ
Read moreఆన్ లైన్ మోసాలకి బలవుతున్న యువతని చూస్తున్నాం. తాజాగా మరో ఆన్ లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ పారిశ్రామికవేత్త 27 ఏళ్ల కుమారుడికి హీరోయిన్ ని
Read more