గుడ్ న్యూస్ : రోహిత్’తో పాటు 5గురికి కరోనా నెగటివ్ 

రోహిత్‌శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లు బయట రెస్టారెంట్లో భోజనం చేశారని.. వారిని ఐసొలేషన్‌లో పెట్టడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులందరికీ నిన్న కరోనా

Read more

కొవాగ్జిన్‌’కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యం, భద్రత ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ

Read more

మనోళ్లు రూల్స్ బ్రేక్ చేయలేదు

టీమిండియా ఆటగాళ్లు బయోబుడగ నిబంధనలు ఉల్లఘించారనే వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. భారత క్రికెటర్లు రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, నవదీప్‌ సైని, శుభ్‌మన్‌ గిల్‌ మెల్‌బోర్న్‌ నగరంలోని

Read more

29కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

పాతవి తగ్గితే.. కొత్తవి పెరుగిన్నట్టుంది పరిస్థితి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో రికవరీ రేటు 96.16 శాతానికి చేరింది. ఇక మరణాల రేటు 1.45 శాతంగా

Read more

డేంజర్ : వెలుగులోకి నాలుగు కొత్తరకం కరోనా వైరస్’లు

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. కరోనా వైరస్ కి వాక్సీన్లు వస్తున్నాయని మురిసిపోతున్న సమయంలో.. కొత్త కొత్త కరోనా వైరస్ లు వెలుగులోకి వస్తున్నాయి. కలవరపెడుతున్నాయి. ఇప్పటికే

Read more

30 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా వైరస్

మహమ్మారి కరోనా వైరస్ కు వాక్సీన్లు వచ్చేస్తున్నాయ్. ఇక కరోనా పీడ విరగడ కానుందని మురిసిపోతున్న సమయంలో కొత్త కరోనా వైరస్ లు వెలుగులోనికి వస్తున్నాయి. బ్రిటన్ లో

Read more

TSలో 394 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పలువురిలో కొత్తరకం కరోనా వైరస్ ని గుర్తించారు. ఈ ఎఫెక్ట్ తో తెలంగాణలో మళ్లీ

Read more

యూకే రిటర్న్స్ కోసం కొత్త గైడ్ లైన్స్

బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రయిన్ వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చే  విమాన సర్వీసులని పలు

Read more

షాకింగ్ : సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. ఆసుపత్రిలో చేరిక

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో హాస్పటల్ లో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు

Read more

ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా.. ఎక్కడో తెలుసా ?

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పండగలు, పబ్బాలకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆఖరికి ఆఖరి చూపుకి దూరంగా ఉండటమే బెటర్. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరవ్వడం కూడా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ఇవేవి

Read more