ఏపీలో జీరో కరోనా మరణాలు

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 326 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,82,612కి చేరింది.

Read more

జాతీయ గీతం మారింది

ఆస్ట్రేలియా మరో నూతన మార్పును ఆహ్వానించింది. ఆ దేశ జాతీయ గీతంలో మార్పులు చేసింది. తమ పురాతన సంస్కృతి, వారసత్వాలను మరింతగా ప్రతిబింబించేలా ‘అడ్వాన్స్‌ ఆస్ట్రేలియా ఫెయిర్‌’

Read more

తెలంగాణలో డేంజర్ బెల్స్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు !

తెలంగాణలో కరోనా తిరిగి విజృంబిస్తోంది. గత నాలుగురోజులుగా తెలంగాణ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో  కొత్తగా 415 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read more

రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి !

టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అరుదైన గౌరవం లభించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్ (ఎంసీజీ) ప్రతిష్ఠాత్మకంగా గౌరవించే బోర్డులో రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు. టీమ్‌ఇండియా ఈ

Read more

జట్టులో చేరిన రోహిత్’పై జోకులే జోకులు !

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టుతో కలిసిపోయాడు. మెల్‌బోర్న్‌ హోటల్‌ రూంలో టీమిండియా రోహిత్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది. మెల్‌బోర్న్‌లోని హోటల్‌

Read more

మూడో టెస్ట్.. ఆసీస్ జట్టులో భారీ మార్పులు !

భారత్-ఆసీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తంగా సాగుతోంది. మొదటి టెస్టులో టీమిండియా చారిత్రాత్మక ఓటిమి పాలైంది. సెకండ్ ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలింది. అయితే దాన్నుంచి చాలా

Read more

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్.. హైదరాబాద్’లో ఆంక్షలు !

న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. వారి ఉత్సాహాన్ని తెలంగాణ ప్రభుత్వం డబుల్ చేసింది. రేపు మద్యం షాపులకి అర్థరాత్రి 12గంటల వరకు, బార్లు, క్లబ్ లకి రాత్రి 1గంట

Read more

అలర్ట్ : ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు

గడువులోపు ఐటీ రిటర్నులు దాఖలు చేయకుంటే.. ఐటీ దాడులు తప్పవ్. ఐటీ రిటర్నులలో తేడాలున్నా.. ఐటీ ఎటాక్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం పొడిగించింది. వ్యక్తిగత

Read more

రోహిత్ వచ్చేశాడు.. జట్టులో మార్పులేంటీ ? 

చారిత్రాత్మక ఓటమి తర్వాత.. చారిత్రాత్మక విజయంతో టీమిండియా కమ్ బ్యాక్ అయింది. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ రసవత్తరంగా మారనుంది. ఓపెనర్ రోహిత్ శర్మ రాకతో భారత జట్టు మరింత పటిష్టం కానుంది.

Read more