కూలీన 4అంతస్తుల భవనం.. శిథిలాల క్రింద వంద మంది !
కర్ణాటకలోని ధార్వాడ్ కమలేశ్వర్నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,
Read moreకర్ణాటకలోని ధార్వాడ్ కమలేశ్వర్నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,
Read moreలోక్సభ ఎన్నికల ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 25వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 21న హోలీ,
Read moreగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కన్నుమూశారు. చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. పారికర్ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లపాటు రక్షణ
Read moreదక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జీన్పాల్ డుమిని వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. త్వరలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 ప్రపంచకప్ కు ముందు డుబిని వన్డే క్రికెట్కు
Read moreతెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. రాత్రి 10గంటలకి స్వామివారి కళ్యాణం జరగనుంది.
Read moreఐపీఎల్ 12వ పండగ వచ్చేస్తోంది. ఈ నెల 23 నుంచి ఐపీఎల్ సమరం మొదలుకానుంది. ఇక, క్రికెట్ అభిమానులకిక ప్రతి రోజూ పండగే. ధనాధన్ బ్యాటింగ్తో.. అబ్బురపరిచే
Read moreకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ దూకుడు పెంచాడు. రఫెల్ డీల్ విషయంలో రాహుల్ ప్రధాని మోడీకి లక్షల కొద్ది ప్రశ్నలు సంధించారు. వాటికి మోడీ దగ్గర సమాధానం లేదు.
Read moreఐదో వన్డేలోనూ ఆసీస్ గెలుపొందింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ ని 3-2 తేడాతో ఎగరేసుకుపోయింది. ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆసీస్
Read moreభారత్-ఆస్ట్రేలియాల మధ్య ఐదో వన్డే ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. సిరీస్ చేజిక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. నాలుగో వన్డేలో విశ్రాంతి
Read moreఅతి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలు జరిగే తేదీలపై ప్రకటన వెలువరించనుంది. “ఈ వారం చివర్లో…లేదంటే మంగళవారంలోగా ప్రకటన వెలువడుతుంది” అని ఈసీ వర్గాలు
Read more