ప్రయోగాలతో భారత్‌..?

ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య రాంచీలోని జేఎస్‌సీఏ మైదానంలో శుక్రవారం మూడో వన్డే జరగనుంది. ఐదు వన్డేల క్రికెట్‌ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆసీస్‌ 2-0తో వెనుకబడిన సంగతి తెలిసిందే.

Read more

కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడముందే ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల

Read more

అభినందర్‌ హెయిర్‌ స్టైల్‌ ఉచితంగా.. !

పాకిస్థాన్‌ చెరను వీడి భారత్‌కు తిరిగొచ్చిన వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందర్‌ జుట్టు, మీసాలు ఇప్పుడు సరికొత్త స్టైల్‌గా మారిపోయింది. సరిగ్గా వాటిని పోలినట్టే పొట్టి జుట్టు,

Read more

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది.మంగళవారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు మధ్యలో ఉన్న వంట చేసే బోగీ

Read more

ఏడుగురు ఐపీఎస్’ల బదిలీలు

ఏడుగురు ఐపీఎస్’ల బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బ‌దిలీ అయిన ఐపీఎస్ ల వివరాలు * రోహిణి ప్రియదర్శిని – డీసీపీ ,క్రైమ్స్, సైబరాబాద్

Read more

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రద్దు

పాకిస్థాన్ విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌, పాక్‌ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌

Read more

టీ20 సిరీస్ ఆసీస్ కైవసం

బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

Read more

పాక్‌’కు అమెరికా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా మరోసారి పాకిస్థాన్ ను తీవ్రంగా హెచ్చరించింది. ఇప్పటికైనా ఉగ్రవాదంపై పాకిస్థాన్ గట్టి చర్యలు తీసుకోవాలని యూఎస్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటనలో

Read more

పాక్‌ అదుపులో భారత పైలట్‌ ?

భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్‌కు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ వెల్లడించారు. పాక్‌ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన

Read more

దెబ్బకొట్టాం.. ! తిప్పికొట్టాం.. !!

దెబ్బకొట్టాం అంటోంది భారత్. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకొన్నాం. ఎల్‌ఓసీని దాటి భారత వాయుసేన పాక్‌ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 200 నుంచి 300మంది

Read more