దుబ్బాక ఉప ఎన్నిక : తెరాస నేతల ఇళ్లలో సోదాలు

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ఇవాళ, రేపు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలంతా దుబ్బాకలోనే తిష్ట వేశారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు

Read more

సర్దార్ జయంతి.. ప్రధాని నివాళి

భారతదేశపు ఉక్కు మనిషి, భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్

Read more

తెలంగాణ భాజాపా.. 11 ఝూటా మాటలు !

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస-భాజాపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర నిధులపై మంత్రి హరీష్ రావు తెలంగాణ భాజాపాకు ఒకటికి రెండు సార్లు సవాల్ విసిరిన సంగతి

Read more

లోకేష్’కి ఆ రెండింటికి తేడా తెలియదు !

మంత్రి కొడాలి నాని మీడియా ముందుకొచ్చారంటే.. సంచలనే. ఆ రేంజ్ లో ప్రత్యర్థులపై మాటల దాడి చేస్తారయన. మరీ.. ముఖ్యంగా తెదేపా యువ నేత నారా లోకేష్ అంటే పండగ చేసుకుంటారు. ఆయనపై సంచలన కామెంట్స్

Read more

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. అధికారుల నియామకం !

త్వరలోనే జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది. గ్రేటర్‌లో మొత్తం

Read more

డీకే అరుణ అరెస్ట్

తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు దాడి చేయడానికి భాజాపా నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఇందుకు

Read more

టీఆర్ఎస్’పై బీజేపీ ఎటాక్

తెలంగాణ భాజాపా దాడికి సిద్ధమైంది. తెరాసపై పెద్ద ఎత్తున దాడికి ప్లాన్ చేసినట్టుంది. త్రిముఖ వ్యూహాన్ని మలు చేసేలా కనిపిస్తోంది. నిన్న దుబ్బాక ఉప ఎన్నిక భాజాపా అభ్యర్థి రఘునందన్ పై పోలీసులు

Read more

ఇద్దరు తెలంగాణ ఎంపీలకు కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇద్దరు ఎంపీలకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. యాదాద్రి-భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి

Read more

నాయిని అంత్యక్రియలు పూర్తి

తెరాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. నాయిని అంత్యక్రియల సందర్భంగా

Read more

నాయిని బుల్లెట్’పై పందెం

తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. పదేళ్ల వయసులో నిజాం

Read more