నాయిని చివరి సభ అదే.. !

తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనారోగ్యంతో బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. నిరంతరం జనం మధ్య ఉండే

Read more

నాయిని నర్సింహారెడ్డి ఇకలేరు

తెరాస సీనియర్‌ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుముశారు. శ్వాస సంబంధిత సమస్యతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన నాయిని చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి

Read more

నాయినిని పరామర్శించిన కేసీఆర్

అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్దిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. కేసీఆర్ వెళ్లిన

Read more

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

విజయవాడన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రభుత్వం

Read more

హైదరాబాద్ వర్షాలు.. నరసింహన్ సాయం ఎంతంటే ?

భారీ వర్షాలు-వరదలతో హైదరాబాద్ లో అద్వాన పరిస్థితి నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. కష్ట సమయాన ప్రజలకి అండగా నిలుస్తున్నారు. తాజాగా మాజీ గవర్నర్‌

Read more

పోలీసు కుటుంబాలకు జేజేలు : జగన్

అమరులైన పోలీసులను దేశమంతా స్మరించుకుంటోందన్నారు. ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు పలుకుతోందన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ

Read more

దీదీకి పెద్ద చేయి రాలేదబ్బా !

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం వణికిపోతోంది. వారం రోజులుగా నగరంలోని వందల కాలనీలు నీటలో ఉన్నాయి. హైదరాబాద్ పరిస్థితి చూసి పక్క రాష్ట్రాలు చలించిపోతున్నాయి. తమవంతు సాయంగా

Read more

గ్రేటర్ ఎమ్మెల్యేలకు వర్షం టాస్క్

హైదారాబాద్ లో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయ్. దీనిపై ముందుగానే ప్రభుత్వం, వాతావరణ శాఖ ప్రజలని అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మూడ్నాలుగు రోజుల పాటు ఇళ్లలోనే ఉండండి.

Read more

నాయినిని పరామర్శించిన హరీష్

ఉద్యమనేత, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఎంపీ

Read more

దుబ్బాక పోరులో 23 మంది.. పోటీ మాత్రం.. !!

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్స్ ఉపసంహరణ గడువు నిన్నటి (సోమవారం)తో ముగిసింది. మొత్తంగా 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు కాగా..

Read more