ఢిల్లీలో తెరాస కార్యాలయం.. త్వరలోనే శంకుస్థాపన్ ! 

ఢిల్లీలోనూ తెరాస కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో కనీసం ఏడుగురు సభ్యులుండే పార్టీకి మాత్రమే కార్యాలయ నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయిస్తారు. వసంత్‌ విహార్‌లో 1100 చదరపు

Read more

బ్రేకింగ్ : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఎంసెట్‌–2020 ఫలితాలు విడుదలయ్యాయ్. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలని‌ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 84.7శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో

Read more

దుబ్బాకలో దూసుకుపోతున్న హరీష్ రావు

హరీష్ రావు – తెరాస ట్రబుల్ షూటర్. ఆయన బరికిలోకి దిగితే ఓటమి అంటూ ఉండదని చెబుతుంటారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని ఆయనే తీసుకున్నారు. తనదైన

Read more

ధరణి – ప్రైవేటు యాప్ ? ప్రజల ఆస్తులకి రక్షణ లేదా ??

ప్రజల ఆస్తులన్నింటిని ఆన్ లైన్ చేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ధరణి పోర్టల్ ని తీసుకొస్తోంది. ఇకపై భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ దరణి పోర్టల్ లోనే జరగనున్నాయి.

Read more

ఏపీ ‘అన్ లాక్ 5.O’ గైడ్ లైన్స్ విడుదల

అన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి థియేటర్స్, స్కూల్స్.. అన్నీ తెరచుకోవచ్చని తెలిపింది.

Read more

ఓటుకు నోటు కేసు రోజువారీ విచారణ.. చంద్రబాబు దొరికిపోతాడా ?

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులని సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను హైకోర్టు, సీబీఐ కోర్టులు విచారణ షురూ

Read more

బ్రేకింగ్ : 13న తెలంగాణ అసెంబ్లీ, 14న మండలి సమావేశాలు

రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశం ఉంటుందని తెలిపింది. శాసన సభ ఉదయం

Read more

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. నిజామాబాద్‌, కామారెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Read more

ఈ నెలలో స్కూల్స్ తెరిచేందుకు నో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

అన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి స్కూల్స్, థియేటర్స్ తెరచుకోవచ్చని స్పష్టం చేసింది.

Read more

NDAలోకి YSRCP.. ప్రత్యేక కండియన్ !

ఎన్డీయేలో వైసీపీ చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 15 రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లడం వెనక కారణమిదేనని చెప్పుకుంటున్నారు.

Read more