‘తీన్మార్ మల్లన్న 2.O’ తట్టుకుంటారా ?

ప్రతిపక్షాలను మించి కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ప్రజల గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాన్ని కడిగేశాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని

Read more

అందుకే దళితుడిని సీఎం చేయలే : కేసీఆర్

‘దళితుడిని సీఎం చేస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్ మాటతప్పిండు’, ‘ఉద్యమకారులని కేసీఆర్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’, ‘ప్రస్తుతం ఉద్యమద్రోహులు రాజ్యమేలుతున్నరు’. ఈ మూడు ప్రధాన ఆరోపణలపై

Read more

కేసీఆర్ పై ఈడీ, ఐటీ ఎటాక్స్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈడీ, ఐటీ దాడులు జరగనున్నాయా ? అందుకే ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అటాక్ చేస్తున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత

Read more

కేసీఆర్ ప్రెస్ మీట్ 2 : బండిపై ఎటాక్

లంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మీడియా ముందుకొచ్చారు. ఎప్పుడూ లేనిది తొలిసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని నేరుగా ఎటాక్ చేశారు. వరి

Read more

ఈటల-రేవంత్.. సీక్రెట్ మీటింగ్ !

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం తెలంగాణ కాంగ్రెస్ సహకరిస్తోంది. అందుకే డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో

Read more

టీఆర్ఎస్ కు ఓటమి హెచ్చరిక ?

హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని.. అందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలని

Read more

ఎన్టీఆర్ చేతుల్లో టీడీపీ.. చంద్రబాబు నిర్ణయం !

తెలుగుదేశం పార్టీది ఘన చరిత్ర. పార్టీ స్థాపించిన కేవలం 9 నెలలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనుడు ఎన్టీఆర్. ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి.. పేదోడి ఆకలి తీర్చాడు. తెలుగోడు ఆత్మగౌరవంతో

Read more

ఈటల మాకో లెక్కా

హుజురాబాద్ ఉప ఎన్నికల చాలా చిన్నది అంటూ మంత్రి కేటీఆర్ లైట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రచారంలో కూడా పాల్గొననని క్లారిటీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌నేత జానారెడ్డిని

Read more

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. కొత్త అప్ డేటు !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారనే ప్రచారం చాన్నాళ్ల నుంచి జరుగుతుంది. స్వయంగా కేసీఆర్ నే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఎన్నికలు ముగిసినాక ఢిల్లీకి

Read more

200 ఎకరాల్లో యాగం

మహోత్కృష్టమైన ఆలయాల్లో ఒకటైన యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేపట్టింది కేసీఆర్ సర్కారు. పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ

Read more