యాదాద్రి : శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. గత వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నేటితో పూర్తయింది. అనంతరం బంగారు కవచ

Read more

లైవ్ : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం

సప్తరాజ గోపురాలు.. కృష్ణశిలల సోయగాలు.. అత్యద్భుత శిల్పకళా వైభవంతో రూపుదిద్దుకున్న యాదాద్రి నారసింహుడి దర్శన భాగ్యం భక్తులకు ఇవాళ్టి నుంచి కలగనుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభూ

Read more

యాదాద్రి యాగం వాయిదా

యాదాద్రి మహాక్షేత్రంలో మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు.. యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు. పునర్మిణాన పనులు ఇంకా

Read more

యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఏకాదశి వేడుకల్లో బాగంగా శుక్రవారం లక్షపుష్పార్చన పూజలను సంప్రదాయరీతిలో నిర్వహంచారు. బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకులు,

Read more

200 ఎకరాల్లో యాగం

మహోత్కృష్టమైన ఆలయాల్లో ఒకటైన యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేలా పునర్నిర్మాణం చేపట్టింది కేసీఆర్ సర్కారు. పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ

Read more

యాదాద్రి : మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఫిక్స్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని చినజీయర్ స్వామి ముహూర్తం నిర్ణయించారని సీఎం కేసీఆర్

Read more

స్వర్ణకాంతులతో యాదాద్రి ధగధగ

యాదాద్రిలో జ‌రుగుతున్న ఆల‌య జీర్ణోద్దర‌ణ అద్భుత క‌ళాఖండంగా అవ‌త‌రిస్తోంది. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తిరిగి ప్రయాణంలో

Read more

యాదాద్రి పునర్మాణ పనులు.. ఇదే ఆఖరి డెడ్ లైన్ !

యాదాద్రి పునర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే మిగిలిన  పనులన్నింటినీ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్‌ పర్యటన

Read more

యాదాద్రిపై ఇండియా టుడే ప్రత్యేక కథనం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి పునర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అద్భుత పుణ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దితున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణ పనులు

Read more

యాదాద్రి భక్తులకి శుభవార్త

మహమ్మారి కరోనా దేవుళ్లు కూడా వదల్లేదు. తొలివిడత కరోనా లాక్‌డౌన్‌ తో దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లోనూ మరోసారి ఆలయాలు మూతపడ్డాయ్. ఈ

Read more