యాదాద్రి : శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. గత వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నేటితో పూర్తయింది. అనంతరం బంగారు కవచ

Read more

యాదాద్రి దర్శణానికి 4గంటలు

ఇన్నాళ్లు తిరుమల శ్రీవారి దర్శణానికి 12గంటల సమయం, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అని చెప్పుకొనేవాళ్లు. ఇప్పుడు తెలంగాణ తిరుపతి యాదాద్రి లక్ష్మీనరసింహుని దర్శణానికి చాలా సమయం పడుతోంది.

Read more

నెలలో యాదాద్రి పనులు పూర్తి

తెలంగాణ తిరుపతి తిరుపతి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రతి యేడాది బడ్జెట్ లో రూ.

Read more