యాదాద్రి యాగం వాయిదా

యాదాద్రి మహాక్షేత్రంలో మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మాహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్లు.. యాడా వైస్ ఛైర్మన్ కిషన్‌రావు తెలిపారు. పునర్మిణాన పనులు ఇంకా

Read more

యాదాద్రి : మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఫిక్స్

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించాలని చినజీయర్ స్వామి ముహూర్తం నిర్ణయించారని సీఎం కేసీఆర్

Read more

స్వర్ణకాంతులతో యాదాద్రి ధగధగ

యాదాద్రిలో జ‌రుగుతున్న ఆల‌య జీర్ణోద్దర‌ణ అద్భుత క‌ళాఖండంగా అవ‌త‌రిస్తోంది. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం యాదాద్రి పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. తిరిగి ప్రయాణంలో

Read more

యాదాద్రి పునర్మాణ పనులు.. ఇదే ఆఖరి డెడ్ లైన్ !

యాదాద్రి పునర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే మిగిలిన  పనులన్నింటినీ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్‌ పర్యటన

Read more

యాదాద్రి భక్తులకి శుభవార్త

మహమ్మారి కరోనా దేవుళ్లు కూడా వదల్లేదు. తొలివిడత కరోనా లాక్‌డౌన్‌ తో దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లోనూ మరోసారి ఆలయాలు మూతపడ్డాయ్. ఈ

Read more

యాదాద్రికి సీజేఐ

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణ రేపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. శనివారం సీజేఐను సీఎం కేసీఆర్‌ కలిసిన సంగతి

Read more

యాదాద్రి లైటింగ్ డెమో.. చూశారా ?

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి పునర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయ్. ఈ నేపథ్యంలో యాదాద్రిలో రాత్రివేళలో లైటింగ్ కి సంబంధించిన డెమోని విడుదల చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక

Read more

అద్భుతంగా యాదాద్రి క్యూ లైన్స్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నార్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఆదివారం సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి.. ఆలయ పునర్మాణ పనులని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా

Read more

యాదాద్రి అద్భుత వీడియో షేర్ చేసిన కేటీఆర్

యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ పునర్మాణ పనులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. ఆలయ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష

Read more

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సేవలో సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ముందుగా లక్ష్మీనరసింహా స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయం పునర్మాణ పనులని పరీలించనున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు. రాత్రి 8గంటల వరకు

Read more