కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత MSR కన్నుమూత

కోవిడ్ కారణంగా కన్నుమూస్తున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు 87 (ఎమ్మెస్సార్‌ ) కన్నుమూశారు. కొవిడ్‌

Read more

గుడ్ న్యూస్ : ఏపీలో ఉచితంగా కరోనా వాక్సిన్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రభావం అధికంగా ఉంది. ఏపీలో రోజువారీగా నమోదవుతున్న కేసులు 10వేలకు చేరువవుతున్నాయ్. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం

Read more

కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 6వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఇటీవలే

Read more

ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఆక్సిజన్ అవసరం అమాంతం పెరిగిపోయింది. ఆక్సిజన్ కొరత ఉందంటూ.. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. దీనిపై కేంద్రం సీరియస్ గా

Read more

కామెడీ.. అప్పుడే కరోనా కట్టడిలో ఏపీ నెం.1 అట !

దేశంలో కరోనా సెకండ్ వేవ్… విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మూడు లక్షలు దాటిపోయాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య రోజుకు పదివేల వరకూ ఉంది. ఉన్న పదమూడు

Read more

సీపీఐతో టీఆర్ఎస్ పొత్తు కుదిరింది !

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ కూడా పొత్తు ప్లాన్ లోకి దిగింది. సీపీఐతో పొత్తు పెట్టుకుంది.

Read more

బ్రేకింగ్ : రేపు ప్రధాని ఉన్నతస్థాయి మీటింగ్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3లక్షల కేసులు, 2వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read more

పది పరీక్షలు.. ఏపీ సర్కార్ తగ్గింది !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పది, ఇంటర్ పరీక్షలని వాయిదా వేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ లని ఆశ్రయిస్తున్నాయి. ఐతే, ఇందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం

Read more

అప్పుడే కరోనా కట్టడి సాధ్యం

ప్రభుత్వంలో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యం అన్నారు తెదేపా యువనేత నారా లోకేష్. ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులు పరీక్షల నిర్వహణపై ఆయన మరోసారి ఆగ్రహం

Read more

ఉచిత వాక్సిన్.. సోనియా డిమాండ్

18ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ అందివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. దేశంలో వ్యాక్సిన్‌ విధానంపై సోనియా గాంధీ ప్రధాని మోదీకి

Read more