కరోనా కట్టడి.. కేంద్రంపై సుప్రీం సీరియస్ !

దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ఉదృతి నేపథ్యంలో.. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దేశంలో ఆక్సిజన్‌

Read more

ఈటెలని బుక్ చేసిన కేటీఆర్

తెలంగాణలో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఉందా ? లేదా ?? అంటే.. ఉంది. కానీ విషయంలో ప్రభుత్వ స్పందనే భిన్నంగా ఉంది. నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ వైద్య,

Read more

18యేళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి !

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 18యేళ్లు పైబడిన వారందరికీ కరోనా వాక్సిన్ అందించాలని నిర్ణయించింది. మే 1 నుంచి

Read more

తెలుగు రాష్ట్రాల్లో అనధికారలాక్ డౌన్

తెలుగు రాష్ట్రాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఏపీలో 10వేలకు చేరువ కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య 6వేలకు చేరువయ్యాయ్. ఇక రెండు రాష్ట్రాల్లో పదుల

Read more

భారత్’కు చేరుకున్న మరో 4 రాఫెల్ యుద్ధ విమానాలు

36 రాఫెల్‌ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.58వేల కోట్లు ఖర్చు తో ఈ ఒప్పిందం

Read more

దేశంలో 3లక్షలు దాటిన కొత్త కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయానక పరిస్థితులని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,14,835 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 2,104 మంది కరోనాతో మృతి చెందారు. దాంతో

Read more

TSలో 5.567కేసులు, 23 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,567 పాజిటివ్‌ కేసులు

Read more

కరోనాతో సీతారం ఏచూరి కొడుకు మృతి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సామాన్యులే కాదు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో కొందరు కరోనాతో పోరాటంలో ఓడిపోతున్నారు కూడా.

Read more

ఏపీలో భయానక పరిస్థితులు.. ఒక్కరోజులోనే 10వేల కేసులు !

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లోనే ఏపీలో 9,716 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా

Read more

రెమ్‌డెసివిర్‌ వయల్స్‌’పై కేటీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ వయల్స్ కొరత ఉందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారం రోజుల్లోగా 4లక్షలకు

Read more