తెలంగాణలో బృహత్తర విద్యా పథకం అమలు

తెలంగాణలో సర్కారు బడులు బాగుపడనున్నాయా ? ఏకంగా కార్పొరేట్ స్థాయిని అందుకోనున్నాయా ? ఇందుకోసం ప్రణాఌకలు సిద్ధం అవుతున్నాయా ? అంటే.. అవుననే అంటోంది మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ). హైదరాబాద్‌లోని

Read more

ప్రయివేటు టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

ప్రవైటు టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి కరోనా భృతిని ప్రకటించారు. నెలకు రూ.2వేల ఆపత్కాల ఆర్థిక సాయం, రేషన్‌ దుకాణాల ద్వారా 25కిలోల బియ్యం అందివ్వాలని

Read more

కరోనా ఉదృతి.. గ్రేటర్ లో ఆంక్షలు ?

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదలు కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలని తాత్కాలికంగా మూసివేస్తూ

Read more

సాగర్ ని సీరియస్ గా తీసుకోని భాజాపా, తెరాస.. ఎందుకంటే ?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికని భాజాపా, తెరాస పార్టీలు సీరియస్ గా తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాగర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఆ పార్టీ సీనియర్ నేత

Read more

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌.. ఓ వ్యక్తి అరెస్ట్ !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అన్నీ రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో

Read more

‘మత్తు ఎమ్మెల్యే’లని కేసీఆర్ కాపాడుతాడా ?

టాలీవుడ్ లో తంలోనే డ్రగ్స్ కలకలం రేగింది. సినీ ప్రముఖులకు డ్రగ్స్ కేసులో ప్రమేయం వున్నట్లు నానా హడావుడి జరిగింది. విచారణలు జరిగాయి. కానీ అరెస్టులు, శిక్షలు

Read more

కరోనా ఉదృతి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆస్పత్రులను తిరిగి పూర్తి స్థాయి కొవిడ్‌

Read more

తెలంగాణలో జగనన్నకు షాక్

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారు వైఎస్ షర్మిల. ఈ నెల 9న పార్టీని ప్రకటించనున్నారు. దీనిపై కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నారు. జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు

Read more

వైరల్ : చిరుతతో నోముల భగత్ వాకింగ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా నోముల నరసింహారెడ్డి తనయుడు నోముల భగత్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన గెలుపు కోసం తెరాస శ్రేణులు

Read more

కరోనా వాక్సీన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు

ఏపీ సచివాలయంలో సచివాలయాల్లో కరోనా వాక్సినేషన్ ప్రారంభం అయింది. తొలి డోస్ ని సీఎం జగన్ దంపతులు తీసుకున్నారు. హాయిగా నవ్వుతూ వాక్సినేషన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు

Read more