యాదాద్రికి మంత్రుల బృందం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర పునర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. యాదాద్రి నిర్మాణ పనులని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. అధికారులతో సమీక్షలు
Read more








