భారీ వర్షాలు : సహాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిశాయ్. భారీ వర్షాలు హైదరాబాద్ ని ముంచెత్తాయ్. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర

Read more

భారీ వర్షాలు.. రెండ్రోజులు సెలవులు !

గత రెండ్రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. రికార్డ్ స్థాయిలో 35 సె.మీ వర్షపాతం పడినట్టు అంచనా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు సెలవులు ప్రకటించింది

Read more

భారీ వర్షాలు : అధికారులతో కేటీఆర్ సమీక్ష

భారీ వర్షాలు హైదరాబాద్ ని ముంచెత్తాయ్. రికార్డ్ స్థాయిలో 35 సె.మీ వర్షపాతం కురవడంతో కాలనీలన్నీ నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం మంత్రి కేటీఆర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకి

Read more

హైదరాబాద్’లో భారీ వర్షం.. వందేళ్ల రికార్డ్ !

భారీ వర్షాలతో హైదరాబాద్ నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు మాత్రమే కాదు. కాస్త గురువు గడ్డపై ఉన్న ప్రాంతాలు కూడా నీటి మునిగాయి. హైదరాబాద్ లో రికార్డ్

Read more

జీహెచ్ఎంసీ స‌వ‌ర‌ణ బిల్లు – ఐదు సవరణలు.. ఇవే !

తెలంగాణ శాసనసభ సమావేశం అయింది. మంత్రి కేటీఆర్ శాస‌న‌స‌భ‌లో జీహెచ్ఎంసీ స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంద‌ని, సీఎం

Read more

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి.. తీవ్ర ఉద్రిక్తత ! 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కారొపరేషన్‌కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో  జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం

Read more

బిగ్ బ్రేకింగ్ : ఎమ్మెల్సీగా కవిత ఘన విజయం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్, బిజెపిలకు కనీసం

Read more

అభిమానం.. మెడలో కవితక్క బంగారు బొమ్మ !

ఎవరైనా మెడలో దేవుడి లాకెట్ వేసుకుంటారు. ఓ తెరాస అభిమాని, అందులోనూ మాజీ ఎంపీ కవితకు వీరాభిమాని ఏం చేశాడో తెలుసా ? ఏడు గ్రాముల బంగారంతో కవితక్క

Read more

టీఆర్ఎస్ కార్యకర్తని చంపిన మావోయిస్టులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురంలో తెరాస కార్యకర్త మాడూరి భీమేశ్వర్‌(48)ను మావోయిస్టులు హత్య చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఆరుగురు మావోయిస్టులు భీమేశ్వర్ ని కత్తులతో పొడిచి

Read more

ధాన్యం కొనుగోలుకు 5,690 కేంద్రాలు

కరోనా విజృంభిస్తున్న టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం రైతులకి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతు దగ్గరికి వెళ్లే ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ వానాకాలం పంటని కూడా అలాగే

Read more