ఆన్ లైన్’లో ఆస్తులని నమోదు చేసుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ లో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయేత భూములన్నీ ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. వాటికి ప్రత్యేక పాసు

Read more

ఢిల్లీలో తెరాస కార్యాలయం.. త్వరలోనే శంకుస్థాపన్ ! 

ఢిల్లీలోనూ తెరాస కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో కనీసం ఏడుగురు సభ్యులుండే పార్టీకి మాత్రమే కార్యాలయ నిర్మాణానికి దిల్లీలో స్థలం కేటాయిస్తారు. వసంత్‌ విహార్‌లో 1100 చదరపు

Read more

దుబ్బాకలో దూసుకుపోతున్న హరీష్ రావు

హరీష్ రావు – తెరాస ట్రబుల్ షూటర్. ఆయన బరికిలోకి దిగితే ఓటమి అంటూ ఉండదని చెబుతుంటారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని ఆయనే తీసుకున్నారు. తనదైన

Read more

ధరణి – ప్రైవేటు యాప్ ? ప్రజల ఆస్తులకి రక్షణ లేదా ??

ప్రజల ఆస్తులన్నింటిని ఆన్ లైన్ చేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ధరణి పోర్టల్ ని తీసుకొస్తోంది. ఇకపై భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ దరణి పోర్టల్ లోనే జరగనున్నాయి.

Read more

ఓటుకు నోటు కేసు రోజువారీ విచారణ.. చంద్రబాబు దొరికిపోతాడా ?

ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులని సత్వరమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను హైకోర్టు, సీబీఐ కోర్టులు విచారణ షురూ

Read more

బ్రేకింగ్ : 13న తెలంగాణ అసెంబ్లీ, 14న మండలి సమావేశాలు

రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నెల 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశం ఉంటుందని తెలిపింది. శాసన సభ ఉదయం

Read more

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. నిజామాబాద్‌, కామారెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Read more

తెలంగాణలో 2లక్షల కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,154 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8

Read more

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి సంచలన కామెంట్స్ 

మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ

Read more

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా తెరాస నేత.. ఖరారు !

దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరకు శ్రీనివాస్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. టెక్నికల్ గా ఆయన ఇప్పుడు తెరాస నేత. తెరాస నుంచి దుబ్బాక

Read more