వర్షం ఎలిసింది.. ఆట మొదలైంది !
వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో నేడు మొదటి వన్డే జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో ఆటని 43ఓవర్లకి కుదించారు.
Read moreవెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో నేడు మొదటి వన్డే జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో ఆటని 43ఓవర్లకి కుదించారు.
Read moreవిజయవాడ-విశాఖ మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. వారానికి ఐదు రోజులు నడపనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Read moreకేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి 10:30 సమయంలో సుష్మా తుదిశ్వాస విడిచారు. సుష్మ
Read moreవిండీస్ టూర్ ని టీమిండియా ఘనంగా ప్రారంభించింది. టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి
Read moreకృష్ణాజిల్లా చల్లపల్లి వసతిగృహంలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆదిత్య అంత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాత్ రూమ్ లో రక్తపుమరకలతో ఆదిత్య మృతదేహం
Read moreభారత్లో కశ్మీర్ అంతర్భాగం. 370 అధికరణం రద్దు నిర్ణయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన విషయం. ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ ఎంత కాలం యూటీగా
Read moreతెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న
Read moreవన్డే ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్కు యాషెస్ తొలి టెస్టులో ఘోర పరాభవం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ ఏకంగా 251 పరుగుల
Read moreదేశ రాజధాని ఢిల్లీ జకీర్నగర్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు
Read moreరిటైర్డ్మెంట్ తర్వాత కూడా యువరాజ్ సింగ్ మైదానంలో మెరుపులు మెరిపిస్తున్నాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో టొరంటో నేషనల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బ్రాంప్టన్ వూల్వ్స్తో
Read more