తెలంగాణ దూకుడుని కేంద్రం కట్టడి చేస్తుందా ?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ దూకుడు చూపిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Read more

కేసీఆర్’ని కొట్టాలంటే.. ఏం చేయాలో చెప్పిన కేటీఆర్ !

తెలంగాణలో టీఆర్ఎస్ ని గద్దె దించాలి. సీఎం కేసీఆర్ ని కొట్టాలనే పట్టుదలతో ప్రతిపక్షాలు ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణ బీజేపీలో ఊపొచ్చింది.

Read more

సీఎం కేసీఆర్ ని కలిసిన ఎల్ రమణ.. కారెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ !

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ని కలిశారు. భేటీ అనంతరం ఎల్ రమణ స్పందించారు.

Read more

మోడీ దగ్గరే ఉన్న కీలక శాఖలు.. ఏంటో తెలుసా ?

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ కొలువుదీరింది. మోదీ జట్టులో కొత్తగా 43 మంది ప్రమాణస్వీకారం చేశారు. మోడీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత చేసిన తొలి

Read more

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ మరింత ఆలస్యం.. ఎందుకంటే ?

కొత్త రేషన్ కార్డులని పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించిన మీదట అర్హులకు కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం

Read more

కేబినెట్‌ మంత్రులు – వారి శాఖలు

ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీం కొలువుదీరింది. మోదీ జట్టులో కొత్తగా 43 మంది ప్రమాణస్వీకారం చేశారు. 15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ

Read more

కేంద్ర కేబినేట్ : వీరికి ఉద్వాసన.. వారికి ప్రమోషన్ !

ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. మొత్తంగా 12 మంది కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రవిశంకర్‌ ప్రసాద్‌,

Read more

న్యాయం చేయమంటే.. అక్రమ కేసులు పెడుతున్నారు !

ఏపీ రాజధాని అమరావతి రైతులు రైతులు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమను మోసం చేశారని రాజధాని

Read more

జల వివాదం :మరోసారి ప్రధానికి లేఖ రాసిన జగన్

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ప్రాజెక్ట్ అక్రమం అని తెలంగాణ ఆరోపిస్తోంది. మరోవైపు ఆ ప్రాజెక్ట్ పనులని ఏపీ సలైంట్

Read more

నిర్మలమ్మకు కేటీఆర్‌ మరోసారి లేఖ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ మరోసారి లేఖ రాశారు. కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ)

Read more